Ration Cards | ప్రజా పాలనలో, కులగుణన సర్వేలో, గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మరోసారి రేషన్ కార్డు కోసం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ఉంది కాంగ్రెస్ పెద్దల తీరు. ఒకవైపు సమగ్ర ఆర్థిక, సామాజిక, కుల గణన సర్వే (Samagra Survey)తప్పుల తడకగా ఉందని దుమారం రేగుతుండగా, మరోవైపు సర్వే చేసిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్
మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండబోదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. దీనిపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించా
కాంగ్రెస్ ప్రజాపాలనలో దళితసంఘాల వినతులన్నీ బుట్టదాఖలయ్యాయి. తాజాగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు ప్రామాణికంగా తీసుకున్న జనాభా లెక్కలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీంతో ప్రభుత్వ తీరుపై దళితసంఘాల�
రాష్ట్రస్థాయిలో మంత్రుల ప్రవర్తన మీద ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిసరనగళం ఎత్తినట్టుగానే, ఢిల్లీ అధిష్ఠానం వద్ద సీనియర్ మంత్రి ఒకరు ముఖ్యమంత్రిపై ధిక్కారస్వరం వినిపించినట్టు విశ్వసనీయ సమాచారం.
రైతు కూలీల ఖాతాల్లో జనవరి 26 నుంచి ఆత్మీయ భరోసా కింద రూ. 6వేల చొప్పున జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అమల్లో మాత్రం తీవ్ర జాప్యాన్ని చూపిస్తున్నది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లోని 18,180 మంది లబ
కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి మోసకారి ప్రభుత్వమని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీసీలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఆశజూపి హామీ ఇచ్చిందని, అధికారం ‘చేతి’కి చిక్కాక ద్రోహం తలపెట్టిందని దుయ్యబట్టారు. తాము అధికార
దేశ చరిత్రలో ఇప్పటిదాకా బీసీలను వంచించింది, ముంచిదీ కాంగ్రెస్ పార్టీయేనని, మరోసారి అటువంటి చరిత్ర పునరావృతమైతే బీసీలు ఆ పార్టీని దంచికొడ్తరని ప్రముఖ కవి, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశ�
కుల గణన పేరుతో వెల్లడించిన వివరాలతో కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచనకు పాల్పడుతున్నదని బహుజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఏటికేడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బీసీల జ�
“కాంగ్రెస్ ఎన్నికల సమయంలో బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పుడేమో హ్యాండిస్తున్నది. అధికారంలోకి రాకముందు చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి?’ అంటూ బీసీ సంఘాల నేతలు ఫైర్ అవుత
కులగణనతో కాంగ్రెస్ ప్రభుత్వం సెల్ఫ్గోల్ చేసుకున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎక్కడైనా సర్వే చేస్తే జనాభా పెరగాలి కానీ తగ్గడం ఏమిటని ప్రశ్నించారు. శుక్రవారం ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన కులగణన సర్వేపై బీసీలు మండిపడుతున్నారు. తమ జనాభాను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపెట్టిందని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.