అసెంబ్లీ ఎన్నికల తర్వాత రేవంత్రెడ్డి కుటుంబసభ్యులు దాదాపు వెయ్యి ఎకరాలకుపైగా భూములను కల్వకుర్తి ప్రాం తంలో కొనుగోలు చేశారు. ఆ ల్యాండ్స్కు ధరలను పెంచేందుకే ముఖ్యమంత్రి కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి గ�
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తక్షణం నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో జీవో-46తో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కో
KTR | రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయారు. గాంధీ భవన్లో ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ జూపల్లి కృష్ణారావు నాలుక జారారు.
Ramzan | మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్లపై సచివాలయంలో ఆరవ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
KTR | రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అవమానపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
రేవంత్రెడ్డి హయాంలో అన్ని రంగా ల్లో తిరోగమిస్తున్న తెలంగాణ.. ఒక్క మద్యం విక్రయాల్లో మాత్రం పురోగమిస్తున్నది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఇస్రో రాకెట్తో పోటీపడి నింగిలోకి దూసుకెళ్తున్నాయి.
రాష్ట్రంలో పంటలబీమా పథకం అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గత వానకాలం నుంచే అమలు చేస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికీ ఆచరణలో పెట్టలేదు. ఈ సీజన్లో కూడా పంటలబీమా కష్టమేననే చర్చ వ్యవసాయ శాఖలో జోరుగా జ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులే విడుదల చేయడం లేదు. ఫలితంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రాష్ట్రంలో (కొత్తవాటితో కలిపి) దాదాపు 155 వ
నాగర్జునసాగర్ కుడికాలువ నుంచి ఏపీ ప్రభుత్వం రోజూ 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం మౌనం వహిస్తూ రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమె
CPI | కేంద్ర బడ్జెట్ను సవరించడంతో పాటు కులగణనపై త్వరితగతిన కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ దుభాష్ రాములు డిమాండ్ చేశారు.