అలవిగాని ఆరు గ్యారెంటీల గారడీతో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు వాటి అమలుపై చేతులెత్తేస్తున్నది. ‘మేము ఇప్పుడే అధికారంలోకి వచ్చినం.. ఆర్థిక పరిస్థితి బాగాలేదు.
‘తాగండి..! తాగి ఊగి రాష్ట్ర ఖజానా నింపండి’ అన్నట్టుగా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకున్నదని ఆర్థికరంగ నిపుణులు అంటున్నారు. ప్రజలను తాగుబోతులుగా మార్చటం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్న�
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలకూ బడ్జెట్లో ప్రాధాన్యం దక్కలేదు. అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తామని సర్కారు చెప్పిన మాటలన్నీ వట్�
ఆరోగ్యశాఖకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. నేషనల్ హెల్త్ పాలసీ-2017 ప్రకారం మొత్తం బడ్జెట్లో 8శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ 4 శాతం నిధులే కేటాయించింది.
చేనేత, పవర్లూమ్ కార్మికులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. బడ్జెట్లో రూ.2వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి.. చివరకు రూ.371 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది.
‘బీఆర్ఎస్ చేసిన అప్పులు, వాటి మిత్తీలు చెల్లించేందుకు రాష్ట్ర ఆదాయం మొత్తం పోతున్నది. ఈ ఏడాది అప్పులు, మిత్తీల కింద రూ.1.53 లక్షల కోట్లు చెల్లించినం’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పిన కహానీ బూటకమని తేలింది.
ఈ బడ్జెట్లోనూ అప్పులే ముందుపడ్డాయి. ఇకపై తాము అప్పులు చేయదలుచుకోలేదని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో జనం సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి 72 గంటలు గడవక ముందే మాట మార్చారు.
రాష్ట్ర శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెసేతర రాజకీయ పక్షాల నేతలు, ప్రజలు, రైతులు పెదవివిరిచారు.
దేవాదుల ప్రాజెక్టు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. బుధవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర బడ్జెట్ మెతుకుసీమ ప్రజలను నిరాశకు గురిచేసింది. బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు చేస్తారని ఆశగా ఎదురుచూసిన ప్రజలను ప్రభుత్వం నీరుగార్చింది. రాష్ట్రంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు ఉమ్మడ
ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళనలు చేయకూడదని అధికారులు జారీ చేసిన సర్క్యులర్ కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమం ఉధృతమైంది.
కాంగ్రెస్ ఏడాది పాలనలో హైదరాబాద్ నగరానికి ఒరిగేదేమి లేదు. ఇప్పటివరకు రెండు దఫాలుగా బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కారు.. నగరాభివృద్ధికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు.
కాంగ్రెస్ చేసిన పాపం రైతన్నలకు శాపంగా మారిందని శాసనమండలిలో విపక్షనేత సిరికొండ మధుసూధనాచారి విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల దుస్థి�