మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలను ప్రోత్సహించి రైతులకు మేలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఆయిల్పాం సాగు చేస్తున్న రైతులకు ఇవ్వాల్సిన నిర్వహణ ఖర్చులను చెల్లించడం లేద
భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి రేవంత్రెడ్డి సర్కారు మరో రూ.1,500 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ- వేలం ద్వారా ఈ మొత్తం సేకరించినట్టు ఆర్బీఐ వెల్లడించింది.
కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి బోరు, పైపులైన్ కోసం రూ. లక్షా 50 వేల నిధులు మంజూరు చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు బోరు వేయించే నాథుడే కరువయ్యాడు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయట ప్రశ్నిస్తే పోలీసు కేసులు, అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్లు అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. మెదక్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్�
తేడాది యాసంగిలో ఏప్రిల్ మొదటి వారం వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా విమర్శలు ఎదుర్కొన్న ప్రభుత్వం ఈ సారి ఆ సమస్య రాకుండా ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నది. కా
మాజీ మంత్రి, బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కాంగ్రెస్కు అసెంబ్లీలో ముచ్చెమటలు పోయించారు. సర్కార్ చెప్పిన అబద్ధాలపై ఏకిపారేస్తూనే పదేండ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రగతి�
చెరువు.. పల్లెకు ఆదెరువు అంటారు. ఒక్క చెరువు ఎంతో మందికి ఉపాధిని ఇస్తుంది. చేపల పెంపకంతో మత్స్యకారులు, ముదిరాజ్లు ఉపాధి పొందుతుంటారు. చెరువు నీటితో రైతులు పంటలు పండించుకుంటారు. చెరువు కట్టపై ఈత చెట్ల పెం�
ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ సర్కారు తీరు ఉన్నది. నాడు అధికారమే పరమావధిగా ఆశ కార్యకర్తలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొండి‘చెయ్యి’ చూ�
కాంగ్రెస్ది అసమర్థ ప్రభుత్వమని, పాలన చేతకాక సబ్బండవర్గాలను ఇబ్బందులు పెడుతున్నదని ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కి పేదలను మోసం చేసిందని, పదహారు నెలల్లో చేసింది అ�
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆశ కార్యకర్తలు కదం తొక్కారు. కాంగ్రెస్ సర్కారుపై కన్నెర్రజేశారు. ఈ నెల 17 నుంచి వరుస ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోరాటం ఉధృతం చేస్తున్నారు.
హుస్నాబాద్ పట్టణ సుందరీకరణ పనులు ముందుకు సాగడం లేదు. శంకుస్థాపనలు చేసి ఐదు నెలలు గడిచినా పనుల్లో పురోగతి ఉండడం లేదు. హుస్నాబాద్ పట్టణంలోని గాంధీచౌరస్తా, అంబేద్కర్, నాగారం రోడ్, కరీంనగర్ రోడ్లోని మ�
నాడు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డి 25 వేల టీచర్ పోస్టుల ఖాళీగా ఉన్నాయని ఆనాడు ట్వీట్ చేశారు. మరి అధికారంలోకి వచ్చాక 11 వేల ఉద్యోగాలనే భర్తీచేశారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లు మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, ప్రతి రంజాన్కు పేద ముస్లింలకు చీరెలు, బట్టలతో కూడిన తోఫా అందజేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తోఫాలు మాయమయ్యాయని మాజీ మం�