గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం సంగతి దేవుడెరుగు.. కనీసం పది నిమిషాలు కూడా పార్టీ నాయకులు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, పార్టీ బలోపేతం లక్ష్యంగా గాంధీ�
అలవికాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్.. అమలు చేయలేక పది నెలలు గడిచింది. అడపాదడపా ప్రవేశపెట్టిన పథకాలే అనేక కొర్రీలతో అసంపూర్ణంగా మారగా.. ఇందిరమ్మ ఇండ్ల పేరిట మరో కొత్త మోసానికి
తెరలేపింది. ని
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు చేపట్టిన నిరవధిక బంద్ కొనసాగుతున్నది. మూడో రోజు బుధవారం కూడా కళాశాలలు తెరచుకోలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని నిజ�
Niranjan Reddy | దాళారులకు మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం(Congress government) ఉద్దేశపూర్వకంగా పత్తి(Cotton) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Niranjan Reddy) విమర్శించారు.
హై సెక్యూరిటీ ప్రాంతంగా భావించే గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై లైంగికదాడి ఘటనతో ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని మాజీ మంత్రి టీ హరీశ్రావు మండిపడ్డారు.
Adilabad | కాంగ్రెస్ ప్రభుత్వంపై( Congress government) అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అలవి కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, ఇచ్చిన హామీలను పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపులతో డైవర్షన్ పాలిటిక్�
వరికి బోనస్ కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు రైతులను మోసం చేస్తున్నది. అన్ని రకాల వడ్లకు మద్దతు ధరపై క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన రేవంత్... అధికారంలోకి వచ్చ�
రాష్ట్రంలో బతుకమ్మ ఆడబిడ్డల పండుగని, అలాంటి పండుగపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత అక్కసు ఎందుకని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రశ్నించారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ టాప్-5వ ర్యాంకులో నిలిచింది. ఈ మేరకు 2023 సంవత్సరానికి గానూ ప్రముఖ బ్రిటిష్ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ సావిల
సీఎం రేవంత్రెడ్డిపై కాంగ్రెస్ మాజీ నేత, సామాజిక కార్యకర్త బక్కజడ్సన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకుని ఆయనను ఇకపై మూసీరెడ్డిగా పిలవాలని పేర్కొన్నార�
సామాన్యులు, సంపన్నులకే కాదు; చివరికి దేవుళ్లకూ రేవంత్ సర్కారు నుంచి తిప్పలు తప్పడం లేదు. దేవుడి సొమ్ముపై మరో 7% పన్ను విధించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 5% ఉన్న కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ�
సింగపూర్ కంపెనీ మెయిన్హార్ట్ సింగపూర్ ప్రైవేటు లిమిటెడ్ కన్సార్టియం ఒకటీ అరా కాదు... ఏకంగా ఐదున్నరేండ్ల పాటు మూసీ సుందరీకరణ ఆలనాపాలనా చూడనున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు మెయిన్హార్ట్ కన్సార్టియ