ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చేపపిల్లల్లో నాణ్యత లేదని, వాటికి బదులుగా సొసైటీల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ డబ్బులు జమ చేయాలని అధికారులను కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు డిమాండ్ చేశారు
‘మా ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం’ అంటూ సీఎం రేవంత్రెడ్డి గొప్పలు చెప్తున్నారు. కానీ ఆచరణలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న ఉద్యమాలను, నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేస�
ఒకే చోట అనేక సర్వీసులను అందించేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ సేవ’లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కులం, నివాసం, ఆదాయం తదితర సర్టిఫికెట్లతో పాటు ఇతర సేవల కోసం ప్రజలు మీ సేవకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల�
ఖజానా నిండే ల్యాండింగ్ పూలింగ్ ప్రాజెక్టును అట్టహాసంగా ప్రారంభించిన హెచ్ఎండీఏ... అంతలోనే ఆపేసింది. ఓఆర్ఆర్ వరకు శరవేగంగా విస్తరించిన హైదరాబాద్ నగరానికి అనుగుణంగా భారీ లే అవుట్లకు డిజైన్ చేయగా, ప�
గోదావరిపై నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని రైతాంగానికి సాగు నీరందించాలన్న లక్ష్యంతో మామడ మండలంలోని పొన్కల్ గ్రామం వద్ద నిర్మించిన సదర్మాట్ ప్రాజెక్టుపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను ప్రదర�
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఉద్యోగులు, సిబ్బంది ఒక్కొక్కరుగా ఆందోళనలకు దిగుతున్నారు. ఇప్పటికే ఆశావర్కర్లు ఆందోళబాట పట్టగా, సమగ్రశిక్ష ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. మోడల్ స్కూల�
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను సైతం ఆకర్షించేందుకు యూనిఫాం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొదటి విడతలో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 626 అంగన్వాడీ కేంద్రాల్లో 7,431 మంది చిన్నారులను
చిన్న కాళేశ్వరం.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా తీసుకొని నిర్మించిన ప్రాజెక్టు. 14 చెరువులు నింపి 45,742 ఎకరాలకు సాగు నీరందించే ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను కేసీఆర్ సర్కారు 70శాతం పూర్తి చేసిం
KTR | సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో 100 శాతం రుణమాఫీ అయినట్టు రైతులు చెప్తే తాను రాజకీయాలు వదిలేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు.
ప్రభుత్వం ఆవిష్కరించిన విగ్రహం కాంగ్రెస్ తల్లిదని, తెలంగాణ తల్లి అనడం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ.18 వేలకు పెంచడంపై ఆశాకార్యకర్తలు పట్టువీడటం లేదు. అరెస్టులు, బెదిరింపులతో ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నా తమ పోరాటాన్ని ఆపడం లేదు.