ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం ఖమ్మం రానున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిన నేపథ్యంలో బీసీ స�
మహిళా రైతు బర్రెల కోసం తీసుకున్న బ్యాంకు రుణం చెల్లించలేదంటూ వారి ఇంటి గేటును తీసుకెళ్తారా? ఇంత దారుణమా? అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పు కింద ఆడబిడ్డల పుస
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రీ సర్వేలు, వాయిదాల పద్ధతి లేకుండా ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఎద్దేవా చ�
రాష్ట్రంలో కులగణన శాస్త్రీయంగా జరగలేదని ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఐ తిరుమలి అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో బీసీలు 53 శాతం ఉన్నట్టు తేల్చిందని, కానీ ఈ సర్వేలో ఏడు శాతం తగ్గడమేమిటని ఆయన ప్రశ్న�
కులగణన సర్వేను సక్రమంగా చేయడం చేతకాని ప్రభుత్వం.. మంచి పాలన ఎలా అందిస్తుంది? అని బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్సీ కేపీ వివేకానందగౌడ్ ప్రశ్నించారు. రేవంత్రెడ్డి సరార్ ఏది చేసినా తిరోగమనమేనని, అన్�
గడిచిన ఏడాది పాలనలో రైతన్నలకు ఒరిగిందేం లేదు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు సమయానికి నీళ్లు, పంట పెట్టుబడి సాయం, మద్దతు ధరకు కొనుగోళ్లలో కళకళలాడిన అన్నదాతలు.. గడిచిన ఏడాదిగా ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇ�
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్లు) పదవీ కాలం ఈనెల 14వ తేదీతో ముగుస్తోంది. వారి పదవీ కాలాన్ని పొడిగిస్తారా, లేక ప్రత్యేకాధికారుల పాలన తీసుకువస్తారా అనే చర్చ జరుగుతున్నది. ఏడాది క్రితం గ్రామ పం�
రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతున్నది. దీంతో బోర్లు, వ్యవసాయబావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ప్రభుత్వం సాగునీటిపై దృష్టి పెట్టకపోవడంతో ఈ యాసంగిలో వేసిన పంటలు ఎండిపోతున్నాయి.
కాంగ్రె స్ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు తీవ్ర అన్యా యం చేసిందని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నేతలు మండిపడ్డారు. బుధవారం హిమాయత్నగర్లోని సత్యనారాయణరెడ్డిభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న క్యాబినెట్ బెర్తులను మరికొంతకాలంపాటు కోల్డ్స్టోరేజీలోనే ఉంచాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే మంత్రివ
కాంగ్రెస్ సర్కార్ అన్నీ కోతలు పెడుతున్నది. ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేస్తున్నది. ఏడాది గడుస్తున్నా ఇంత వరకు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్కటి