ఈ యాసంగికి కాళేశ్వరం జలాలు వచ్చేనా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేనా అని రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిసెంబర్ తొలి వారంలోనే నీటి విడుదలపై షెడ్యూల్ ఖరారయ్యేది. షెడ్యూ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయనతోపాటు వచ్చిన మంత్రులు, అధికారులు, ఇతర వీపీఐల భోజనాల కోసం పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.32 లక్షలు! మొత్తంగా వంద మందికి భోజనాలు! అంటే ఒక్కొక్కరి భోజనానికి పెట్టిన ఖర్చు సగటున రూ.32 వే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గృహాలు, ఓపెన్ ప్లాట్లు, వివాహాలు, ఇతర ఫర్మ్ రిజిస్ట్రేషన్ల మీద రావాల్సి ఆదాయం దాదాపుగా 15 శా
తెలంగాణ పండుగలకు ఆయా వర్గాలకు ఇచ్చే కానుకలకు కాంగ్రెస్ సర్కార్ పాతరేసింది. కొత్తగా పేదలకు ప్రోత్సాహకాలు ఏమీ ఇవ్వకపోగా.. ఏటా అందజేస్తున్న కానుకలకు మంగళం పాడింది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకలు ఇచ్చేది లేదన
రుణమాఫీ చేయాలని కోరుతూ ఓ రైతు నిరాహార దీక్షకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్నది. మండలంలోని తట్టుపల్లి గ్రామానికి చెందిన బేతమళ్ల సహదేవ్కు రెండు ఎకరాల పట్టా భూమి �
జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తి విక్రయించే సమయంలో ఏదో ఒక కొర్రీ పెట్టి రైతులను ఇబ్బంది పెట్టిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) డబ్బుల చెల్లింపుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్�
రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాకుండా ప్రతీకార పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని బీఆర్ఎస్ పార్టీ �
సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్స్ను నెరవేర్చి, తమను రెగ్యులర్ చేయాలని నిరసిస్తూ ఉద్యో గ, ఉపాధ్యాయులు చేపట్టిన నిరవధిక సమ్మె నిర్మల్లో ఉధృతంగా కొనసాగుతున్నది.
ఏడాది గడుస్తున్నా కాంగ్రెస్ సర్కారు పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదని, సర్కారుపై ఒత్తిడి తీసుకువచ్చి ఇప్పించేలా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిరిసిల్ల జిల్లాకు చెందిన మాజీ సర్
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ సర్కారు తప్పుడు ప్రచారం చేస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్�
బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో చేసిన పనులకే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నది. గత కేసీఆర్ సర్కారు భూపాలపల్లి జిల్లా ప్రత్యేక అభివృద్ధికి బాటలు వేసింది. ఈ క్రమంలో జిల్లా ప్రధాన ఆస్పత్రి,
కాంగ్రెస్ ప్రభుత్వం 9 మందినే కాకుండా 90 మంది ఉద్యమ పేద కళాకారులను గుర్తించి వారికి 300 గజాల ఇంటి స్థలంతోపాటు రూ. కోటి నజరానా ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శని�
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టడంతో విద్యాసంస్థల నుంచి విద్యార్థులకు వేధింపులు ఎదురవుతున్నాయని, వాయిదా పద్ధ్దతుల్లోనైనా వెంటనే చెల్లింపులు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ స�