ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందుకే రేవంత్ సర్కారు అక్రమంగా కేసులు పెట్టిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)గా ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కదారి పట్టించిన మిల్లర్లపై సర్కారు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం నుం�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే నత్తనడకన నడుస్తున్నది. దరఖాస్తుల పరిశీలన నిర్దేశించుకున్న లక్ష్యానికి దూరంగా ఉంది. సర్వర్ సతాయింపులు, నెట్వర్క్ సమస్యల వంటి కారణాలతో ఆలస్యమవుతున్�
బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ రహదారులకు పెద్దపీట వేసి, దశలవారీగా రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించి తదనుగుణంగా పనులు చేపట్టింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం పరిస్థితి అందుకు భి�
చరిత్ర చదివితే భవిష్యత్తు తరాలకు మంచి సందేశం ఇవ్వగలం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్�
వరుస ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో తీవ్ర విమర్శలపాలైన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు ఈ అంశాన్ని డైవర్ట్ చేసే పనిలో పడింది. దీంట్లో భాగంగా ‘తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్' పేరుతో బడుల�
వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, సీఎం రేవంత్రెడ్డి మధ్య బంధం ‘చీకట్లో దోస్తీ.. వెలుతురులో కుస్తీ’ అనే విషయం అందరికీ తెలిసిపోయిందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. అదానీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ సర్�
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడొచ్చని, ఇబ్బడి ముబ్బడి హామీలు ఇవ్వొచ్చని, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం సవాల్ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎంఐఎం సభ్యడు అక్బరుద్దీన్ ఒవైసీ కీల�
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో మాజీ సర్పంచులు సతమతమవుతున్నారు. ఏడాది కాలంగా బిల్లులు చెల్లించక పోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే డబ�
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. గురుకులాలపట్ల ప్రభుత్వ ఉదాసీనత వల్ల ర
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని ఇల్లందలో నిధుల లేమితో మధ్యలో నిలిచిపోయిన గౌ
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ప్రజాపాలన పేరు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలకులు.. కర్షకులపై కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.