‘దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులకు సంకెళ్లు వేస్తారా? జైలులో నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? లగచర్ల గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి.. అన్నదాతలను బేషరతుగా విడుదల చేయాలి’ �
ఎవరు సీరియస్ అయితే మాకేంటి? రూ.లక్షల్లో ముడుపులు ముట్టజెప్పాం.. అంతకు రెట్టింపు సంపాదించాలి కదా? అందుకే ఎవరు చెప్పినా వెనక్కి తగ్గేదేలే.. ఇసుక తవ్వకాలు ఆపేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఇసుకాసరులు.
చిన్నచిన్న బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడిచినా ఒక్క పథకం కూడ�
రుణమాఫీ చేయకుండా సర్కారు మోసం చేసింది.. పంట రుణం కింద వడ్ల డబ్బులు కొట్టేసుకుని బ్యాంకు చేతులు దులుపేసుకుంది. ఏం చేయాలో, ఎవరిని నిందించాలో తెలియక ఓ రైతు కుటుంబం దిగాలు చెందుతున్నది.
లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నారాయణఖేడ్లోని అంబేద
ప్రభుత్వం రైతులపై దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, సాగు భూములను ఫార్మా కంపెనీలకు ఇవ్వమని సీఎం రేవంత్రెడ్డికి మొరపెట్టుకున్నా వదలడం లేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కేంద్రంలోని దాయర వీధిలో ఉన్న అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి మాజీఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, �
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగంగా చేపట్టి, రైతులకు సాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ప్రభుత్
ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి రావాల్సిన జూపార్కు -అరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంపై రాజకీయ రంగు అలుముకున్నది. అధికార పార్టీ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య నెలకొన్న గ్యాప్తో ఈ ఫ్లై ఓవర్ వాహనదారులక�
నిండు అసెంబ్లీలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) చెప్పినవన్నీ అబద్ధ్దాలు, అసత్యాలేనని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, రోడ్ల �
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదన్న భయంతోనే సీఎం రేవంత్రెడ్డి సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకపోవడంతోపాటు ఎన్నికలకు వెళ్లడం లేదని సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్లు కాల్వ ఎల్లయ్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా పల్లెల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, సంక్షేమం ఊసేలేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ పట్ట�
పెండింగ్లో ఉన్న సర్పంచ్ల బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సోమవారం అసెంబ్లీలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ నియోజకవర్గంలో బిల్లులు రాకపోవడంతో సర్పంచ్లు ఎదుర�