జూబ్లీహిల్స్ ప్రజల గుండెల్లోంచి కేసీఆర్ను చెరిపేయలేరని ఓ మూగ మహిళ చెప్పింది. తనకు మాటలు రాకున్నా సైగలతో గుండెల నిండా కేసీఆర్ సారే ఉన్నారని తేల్చి చెప్పింది. పదేండ్లలో కేసీఆర్ చేసిన మంచి పనులను గుర్�
మోసాలు, నమ్మకద్రోహాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలిచింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఒక్క�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమైనట్లేనని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎన్నికల సరళిపై ఎప్పటికప్పుడు అధికార పార్టీ ఇంటలిజెన్స్ నివేది
నిరుద్యోగులకు నమ్మద్రోహం చేసిన కాంగ్రెస్ను ఓడిచించాలని ఓయూ నిరుద్యోగ జేఏసీ నేతలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలిస్తామని అరచేతిలో స్వర్గం చూపించి మోస
రేవంత్ సర్కారు చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండడం లేదు. బడులను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతామని గొప్పగొప్ప మాటలు చెప్పిన ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం వెనుకడుగు వేస్తున్నది. గ్రేటర్లోని పాఠశాలల అ�
అన్నిరంగాల్లో కాంగ్రెస్ విఫలమైందని, మంత్రుల పంచాయితీలు చూసి ప్రజలు కాంగ్రెస్ సర్కారు అంటేనే విసుక్కుంటున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని మోహిన్పురా వేంకటేశ్వరస్వా�
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఓవైపు ఉంటే, పింఛన్లు పెంచి, రంజాన్ తోఫాలు ఇచ్చిన కారు పార్టీ ఉందని, కారు పార్టీ కావాలో, బేకారు పార్టీ కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాల�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ చేసిన కుట్రలకు చెక్ పడింది. ఉదయం నుంచి ఆమె నామినేషన్లను తిరస్కరించాలంటూ మాగంటి గోపీనాథ్ కొడుకు ప్రద్యుమ్న ఎ�
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు ప్రారంభించిన బాకీ కార్డు ఉద్యమం రేవంత్ సర్కారు భరతంపట్టే బ్రహ్మాస్త్రమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గల్లీ ఎన్నికలైనా ఢిల్లీ ఎన్నికలై �
కాంగ్రెస్ గ్యారెంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తకువని, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో రేవంత్
కాంగ్రెస్ మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ మోతె మండల ముఖ్�