పరిగి మున్సిపాలిటీలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా మాజిక్ ఫిగర్ను మాత్రం దాటలేదు. పరిగి మున్సిపాలిటీలో 18 వార్డులున్నాయి. 8 వార్డుల్లో బీఆర్ఎస్
పారదర్శకంగా పనిచేయాల్సిన అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం వ�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు పోలింగ్ బూత్ల వద్దే డబ్బు పంపిణీకి తెరలేపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, షాద్నగర్, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల వంటి మున్సిపాలిటీల్లో
Kollapur | కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓ కాంగ్రెస్ అభ్యర్థి భర్త పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భర్త సతీష్ పోలింగ్ క
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం ముగియడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో సీట్లు దక్కని అభ్యర్థులు రెబల్స్గా బరిలో నిలిచారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు అయోమయంలో పడుతున్నారు. ప్రచారానికి చివరీ రోజు కావడం తో శుక్రవారం తంగళ్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ న�
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇలాకాలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాగా వేశారు. ప్రేమ్ సాగర్ సోదరుడు, దేవాపూర్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కొక్కిర�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు,ధూళిమిట్ట మండలాలను కలిపి చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో జనగామ ఎన్నికల.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు కారణాలు తెలుసుకునేందుకు వచ్చి న కురియన్ కమిటీ పర్యటన అర్ధంతరంగా ముగిసింది. మూడు రోజుల పర్యటనను రెం డు రోజులకే కుదించుకొని శుక్రవారం తిరిగి వెళ్లిపోయిం�
‘అధికారం ఉండగా ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఎందుకు విఫలమైంది. మీరంతా ఎందుకు ఓడిపోయారు? అంటూ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులను కురియన్ కమిటీ ప్రశ్నించింది.
టికెట్ కోసం దరఖాస్తులు.. అధిష్ఠానానికి వేడుకోలు.. టికెట్ ఇవ్వకపోతే పార్టీ ఆఫీసుల ముందు ఆందోళనలు. ప్రతి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో కనిపించే సీన్ ఇది.
కాంగ్రెస్ పార్టీ చివరి దాకా పెండింగ్లో పెట్టిన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను ఎట్టకేలకు బుధవారం సాయంత్రం ప్రకటించింది. ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి, కరీంనగ�