లోక్సభ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడంతో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేస్తున్నాయి. వచ్చే పక్షం రోజుల్లో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చని అంచనా.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ పార్టీకి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఇక్కడ కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ,అభివృద్ధి కార్యక�
T Congress List | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే నలుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ తుది జాబితాను ప్రకటించింది. పటాన్ చెరు నుంచి తొలుత ప్రకటించిన నీలం మధు స్థానంలో కట్టా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయిం�
T Congress List | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో అభ్యర్థులతో మూడో జాబితాను సోమవారం రాత్రి ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల జాబితాను విడుద
ఎన్నో ఏండ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నవారికి కాకుండా పారాచ్యూట్ నేతలకే టికెట్లు కేటాయించారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ప్రకటించిన కాంగ్రెస్ తొలి జాబితాలో కొత్త�
ఐదు రాష్ట్రాల ఎన్నికలను అన్ని పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగానే తీసుకున్నాయి. అయితే కాంగ్రెస్ మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు పరిణామాలను చూస్తే తెలిసిపోతోంది. గోవా, పంజాబ్, ఉత్తరాఖ
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ సరైన సమయంలో ఓ కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూ మాత్రం ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆయన అనుచరులు కూడా వచ్చారు. ఎన్నికల ఫలితాల నేప�