బీఆర్ఎస్ రజతోత్సవ వేళ పార్టీలో సరికొత్త జోష్ నెలకొన్నది. కొంతకాలంగా పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇతరపార్టీల నేతలు గులాబీ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొన్న మాజీ మంత్రి, ఎమ�
గ్రామాల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సిరిగిరిపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు సబితా ఇంద్రారె
పదివేల కోట్ల రూపాయలతో గజ్వేల్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కు దక్కిందని, కేసీఆర్ను విమర్శించే స్థాయి కాంగ్రెస్, బీజేపీ నాయకులకు లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటే�
పదేండ్ల కేసీఆర్ పాలనలోనే అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూరిందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని సూరారంలో తెల్లరాళ్లపల్లి తండా కు చెందిన 100మంది కాంగ్రెస్, బీజేపీ నా�
మొదట్నుంచీ చెప్తున్నట్టే కాంగ్రెస్, బీజేపీ నేతల అసలు రంగు బయట పడుతున్నదని, కేటీఆర్ను టార్గెట్ చేసి రెండు పార్టీల నేతలు ఒకే రకంగా అరెస్టు చేయాలని మాట్లాడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి �
ఫ్లెక్సీ తెచ్చిన వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాటకు కారణమైంది. ఆర్మూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ, ఎమ్మెల్
మ్మెల్సీ కవితకు బెయి ల్ మంజూరు కావడంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటీలు పడి ఆరోపణలు చేయడం అసత్యం, అర్ధరహితమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర�
కాంగ్రెస్, బీజేపీ నాయకులు విధ్వంస రాజకీయాలు మాని, నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చేతల్లో చూపాలని, కూల్చివేతల్లో కాదని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి రెండు కళ్లని బీఆర్ఎస్ అభ్యర్థి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. కల్వకుర్తి మండలం లింగసానిపల్లికి చెందిన వందమంది,
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మితే మనం మోసపోయి, గోసపడక తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వై. అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం కొందుర్గు మండలం పాత ఆగిర్యాల తాండ, ఆగిర్యాల, లక్ష్మీదేవిపల్ల�
‘రాష్ర్టాన్ని యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదు. ఇప్పుడు ఆ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మి హస్తంగుర్తుకు ఓటేస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఖతంచేస్తరు.