ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భూ కబ్జాదారులు వస్తున్నారని, దొంగలకు ఓటేసి ఆగం కావద్దని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఈ మేరకు శనివారం ఆయ�
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గత పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని షాద్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని చౌలపల్లి, బొద�
తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ హయాంలోనే ఎనలేని అభివృద్ధి జరిగింది. మళ్లీ విజయం మనదే. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తం’ అని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థ
పెద్దపల్లి గడ్డ..గులాబీ పార్టీ అడ్డా అని..మూడోసారి బీఆర్ఎస్ గెలుపు ఖాయం అని పెద్దపల్లి ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే మోరిలో వేస�
గడిచిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు తనకంటూ గుర్తింపునిచ్చారని, మీ రుణం తీర్చుకునే బాధ్యత తనపై ఉందని సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాల మంత్రి
ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చాలా చేస్తున్నారని.. వాటిని మనందరం గమనిస్తుండాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండల పరిధ�