కరీంనగర్లో గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇక ముందు కూడా బీఆర్ఎస్ వస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పాలనలో కరీంనగర్లో విధ్వంసం జరుగుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. కరీంనగర్లో గత ప దేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇక ముందు కూడా బీ
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అరాచకాలను జనం చూస్తున్నారని, అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమని వారికి అర్థమైందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనల�
ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమవుతుందనే గోబెల్స్ సిద్ధాంతాన్ని తెలంగాణలో అధికార కాంగ్రెస్ తూచా తప్పకుండా పాటిస్తున్నది. పదేండ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ నాటి నుంచి నేటి వరకు అదే సిద్ధాంతా�
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఏ పాలకుడైనా వారికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా గురించి శ్రద్ధ తీసుకోవాలి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లయినా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ పాలకులు మెరుగైన ప్ర�
కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా బీజేపీ అనుకూలరను నామినేటెడ్ పోస్టులో కూర్చోబెట్టి.. విలీన ప్రక్రియ పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంటోన్మెంట్ ప్రజలతో డబుల్ గేమ్ ఆడుతున్నాయని బ
‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపాయి. ఆ రెండు పార్టీలు ఢిల్లీలో కుస్తీపడుతూ, రాష్ట్రంలో మాత్రం దోస్తీ కడుతున్నాయి. మహబూబ్నగర్లో సీఎం సభా సాక్షిగా ఆ రెండు పార్టీల మెత్రీబంధం బ�
మహారాష్ట్ర థాణె జిల్లాలోని అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్లో ఏర్పడిన తాజా రాజకీయ పరిణామాలు స్థానిక రాజకీయాల్లోనే కాదు మహారాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ముక్త్ భారత�
పల్లె ఓటర్లు బీఆర్ఎస్ వెన్నంటే నిలిచారు. సంగారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి 50 పంచాయతీల్లో విజయం కట్టబెట్టారు. స్వతంత్ర అభ్యర్థులు 11 మంది గెలుపొందగా, వారిలో అత్
బీఆర్ఎస్ను నిలువరించేందుకు సిద్ధాంతాలు పక్కనపెట్టి బీజేపీ-మజ్లిస్ పార్టీలు ఒక్కటై కాంగ్రెస్ గెలుపు కోసం అహర్నిశలు కృషిచేశాయి. ఇందుకోసం ఓ వైపు మజ్లిస్, మరోవైపు కాషాయం కలిసి చేసిన ప్రయత్నాలన్నీ ఒక�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్, బీజేపీలు దోబూచులాడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. గత అసెంబ్లీ �
జాతీయ స్థాయిలో అగ్గిమీద గుగ్గిలమోలే తలపడే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో మాత్రం రహస్య దోస్తీతో రాజకీయ విలువలకు పాతరేస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గ�