పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రైతులు పరేషాన్ కు గురయ్యారు. ధర్మారంలోని సింగిల్ విండో గోదాం వద్ద యూరియా కోసం శుక్రవారం రైతులు పడిగాపులు గాశారు. కానీ యూరియా నంది మేడారం సింగి�
సాగునీటి కోసం మధ్య మానేరు ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీటి విడుదల చేయాలని పలు గ్రామాల రైతులు గురువారం ధర్నా చేశారు. మండలంలోని పొత్తూరు బానే మానేరు బ్రిడ్జిపై పలు గ్రామాల రైతులు సాగునీరు విడుదల చేయాలని �
పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 1072 భూములపై అధికారులు ప్రజాప్రతినిధులు కన్నేశారు. గతంలో గ్రామ ప్రజల అవసరాలకు కేటాయించిన భూములను హద్దులను శిథిలం చేస్తూ అదే ప్రజా అవసరాలపేరుతో మర�
Nipah Virus | కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం రేపుతున్నది. ఇద్దరు వ్యక్తుల్లో నిపా వైరస్ లక్షణాలు గుర్తించారు. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు జిల్లాల్లో అలెర్ట్ ప్రకటించారు.
కరీంనగర్ నగరపాలక సంస్థల పని చేస్తున్న పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో శనివారం కార్యాలయం ముందుట ఆందోళన చూపెట్టారు.
బోనస్, భరోసా వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. వర్షాకాలం పంటకు రైతు భరోసా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం మండలంలోని బస్టాండ్ వద్ద అన్నదాతలు నిరసన కార్యక్రమాన్ని చ
న్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను పూర్తి గా సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని.. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అని పలువురు ఆందోళన నిర్వహించారు.
తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అకాల వర్షానికి తడిసి ములకలెత్తిన ధాన్యాన్ని చూపిస్తూ నిరసన �
అకాల వర్షాలకు తడిసిన ధాన్యం ను కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. అర్బన్ మండలంలోని గోపాల్ రావు పేట ఐకెపి సెంటర్ లో గురువారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసింది.
వర్షాకాలం ముందే ప్రారంభమైంది. మరో వారం రోజులు మోస్తారు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ చెబుతోంది. దీంతో ఆలస్యంగా వరి పంటను కోసిన రైతులు వారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి తూకం వేసేందుకు వ
రామగుండం నగర పాలక సంస్థ అధికారులకు దుకాణాల కూల్చివేత విషయంలో చూపించిన ఉత్సాహం తిరిగి రోడ్డు వెడల్పు పనులపై చూపించడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తేమ శాతం ఉన్న ధాన్యాన్ని దింపుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్లలోని కొనుగోలు కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.
జిల్లాలోని మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు మండలాలకు బిక్కేరు వాగు జీవనాధారం. ఈ ప్రాంతంలో సాగు నీటి ప్రాజెక్టులు లేవు. ఈ మూడు మండలాల్లోని గ్రామాల గుండా వెళ్తున్న బిక్కేరు వాగులోనే వందలాది మంది రైతులు ఇసుకలో �
కొనుగోలు చేసిన సోయా పంటను తిరిగి వాపస్ ఇవ్వడంపై రైతులు భగ్గుమన్నారు. అదీగాక కొనేటప్పుడు 51 కిలోలు కాంటా పెట్టి.. తిరిగి ఇచ్చేటప్పుడు 45 కిలోల బస్తా ఇవ్వడంతో ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండ