Warangal | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో (Warangal agricultural market)పత్తి ధర తగ్గిందని రైతులు ఆందోళనకు(Concern) దిగారు. మార్కెట్లోని ఖరీదుదారులు పత్తికి తక్కువ ధర నిర్ణయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Israeli fire on UN Peace base | ఇతర దేశాలతోపాటు భారత సైనికులున్న ఐక్యరాజ్యసమితి శాంతి స్థావరంపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ సంఘటనలో అక్కడ మోహరించిన ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో శాంతి పరిరక్షకుల భద్రత�
Dairy farmers | పాల బిల్లుల కోసం పాడి రైతులు(Dairy farmers) రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా ఆదిలాబాద్(Adilabad district) జిల్లా ఇచ్చోడలో పాడి రైతులు ఆందోళన చేపట్టారు. విజయ పాల డెయిరీకి(Vijaya dairy) పాలు పోస్తున్నా మూడు �
Jitta | తెలంగాణ ఉద్యమ కారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి(Jitta Balakrishna Reddy) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు, జిట్టా అభిమానులు అడ్డగించారు. ప్రభుత్వానికి వ్య
Covishield Side Effects | కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కోవిషీల్డ్ టీకా వల్ల కలిగే సైడ�
GPS Signal lost | మధ్యప్రాచ్యం ప్రాంతాలపై ఎగురుతున్న పౌర విమానాలు జీపీఎస్ సిగ్నల్స్ను కోల్పోతున్నాయి. (GPS Signal lost) ముఖ్యంగా ఇరాన్ సమీపంలో ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డ�
వాస్తవాధీన నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) ప్రాంతంలో వివాదాస్పద అక్సాయ్ చిన్ మీదుగా రైలు మార్గం నిర్మించాలని చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. దీని పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా కార్మిక శక్తి 61 శాతంగా ఉంటే, మన దేశంలో 64 శాతం ఉన్నది. అయినా, దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతున్నది. దేశంలో 105 కోట్ల మంది పదిహేనేండ్ల కంటే పైబడిన వారున్నారు. 100 శాతం పట్టభద్రుల్లో 60 శాతం మంద
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం సమీక్షించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా,