GHMC | హైదరాబాద్ జీహెచ్ఎంసీలో అధికారుల అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతోంది. చందానగర్ సర్కిల్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ఓ మహిళ ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.56 లక్షలు కాజేసింది. ఈ విషయం ఇప్పుడు హైదరాబాద
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో అత్యున్నత అధికారి లాగిన్ను దుర్వినియోగం చేసే ప్రయత్నం బయటపడడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై వేటు వేశారు. పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూములు కొనుగోలు చేసుకునేవారు ఒక్కరోజు ముందు స్లాట్ బుక్ చేసుకుంటే చాలు.. తెల్లారి రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యేవి... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మకందారులు, కొనుగోల�
తెలంగాణ న్యాయ మంత్రిత్వ శాఖ, సబార్డినేట్ సర్వీస్లో పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. హైకోర్టు పరిధిలో 212, తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ పరిధిలో నాన్ �
Man Chops Off Own Fingers | బంధువుకు చెందిన సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న వ్యక్తి ఆ జాబ్ పట్ల విసిగిపోయాడు. పని మానేయడంపై తన బంధువుకు చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. దీంతో కంప్యూటర్ ఆపరేటర్ పనికి అనర్హుడయ్యేం
‘యాదగిరిగుట్ట దేవస్థానంలో అకౌంటెంట్ సెక్షన్లో కంప్యూటర్ ఆపరేటర్ శాశ్వత ఉద్యోగం. బీటెక్ చదివితే చాలు.. నెలకు రూ.40వేల జీతం. ఇంటర్వ్యూ, పరీక్ష లేకుండా దేవాదాయ శాఖ కార్యదర్శి కార్యాలయం నుంచి నేరుగా ఇంటి
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్పై తీవ్ర ఆరోపణలు వస్తే ..ఏకంగా నలుగురు మంత్రులు స్పందించారు. తమరికి దగ్గరి బంధువు, కావాల్సిన వ్యక్తి అని ఉమ్మడి వరంగల్, నల్గొండ మంత్రు�
జగిత్యాల పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి, అర్హులను ఎంపిక చేసి జాబితా తయారు చేస్తే.. వాటిలో కంప్యూటర్ ఆపరేటర్, మీసేవా నిర్వాహకుడు కలిసి అక్రమాలకు పా�
ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల వ్యవస్థ సికింద్రాబాద్ జోన్ పరిధిలో మంచి సత్ఫలితాలనిస్తుంది. హైదరాబాద్ నగరంలోని కాలనీల్లో, బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న
మైలార్దేవ్పల్లి : విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు , స్థానికులు తెల
ఆయిల్ ఇండియా| దేశంలో ప్రముఖ చమురు ఉత్పత్తిదారైన ఆయిల్ ఇండియా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్�
డాటా ఎంట్రీ ఆపరేటర్లు| కేంద్ర ఐటీ శాఖ పరిధిలోని స్వతంత్ర సైంటిఫిక్ సొసైటీ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న �