సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రెమ్యునరేషన్, ఎస్ఎస్సీ స్పాట్ బకాయిలు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ వద్ద సోమవారం నిర
దశాబ్ద కాలం క్రితం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్), ఇటీవల నిర్వహించిన తెలంగాణ కులగణన సర్వే (టీసీఎస్) గణాంకాల మధ్య బీసీ జనాభా శాతం విషయంలో వ్యత్యాసం ఉన్నదన్న చర్చ తీవ్రంగా జరుగుతున్నది. బీసీల �
నాడు కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ జనాభా 63,60,158 (18 శాతం) ఉండగా, ఎస్టీ జనాభా 36, 02,288 (10శాతం) ఉన్నది. బీసీ జనాభా 1,85,61,856 (51శాతం) కాగా, ముస్లిం జనాభా 46,25,062 (13శాతం) ఉన్నది.
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాలు ఎవరికి అందుతాయన్నదానిపై రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. ఈ పథకాల కేటాయింపులో అధికారులు పారదర్శకత పా�
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. కుటుంబ సర్వే డేటా ఎంట్రీ, డబుల్ బెడ్రూం ఇల్లు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల స్థల గుర్తింపు తదితర అంశ�
ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టలపై నివసిస్తున్న పెనుగోలు గ్రామస్థులు కిందికి వస్తేనే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు.
ఎంతో భద్రంగా..గోప్యంగా ఉంచాల్సిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు ఇలా రోడ్డపాలయ్యాయి. గురువారంమేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్- నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి
భారత�
మూలిగే నక్కపై తాటి పండు పడిందన్న చందంగా ‘సర్వే’ జీహెచ్ఎంసీకి సరికొత్త తంటాను తెచ్చిపెట్టింది.సంస్థకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను వసూళ్లపై ఈ సర్వే ప్రభావం తీవ్రంగా పడుతున్నది. ప్రభుత్వం గడిచిన ఆరు రోజ�
ఫ్లెక్సీ తెచ్చిన వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాటకు కారణమైంది. ఆర్మూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ, ఎమ్మెల్
తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల లెక్కలను తీస్తామని, ఆ వివరాల ఆధారంగా అందరికీ సామాజిక న్యాయం చేస్తామని, రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నప్పటికీ ఆ సర్వే న
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం పెద్దదేవిసింగ్ తండావాసులు.. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను నిలిపేశారు. విషయం తెలిసి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సోమవారం తండాకు వచ్చి స్థానికులత
‘కుల గణన అని టీవీల్లో చెబుతున్నారు.. మీరేంటి మేడం మా ఆధార్ కార్డులు అడుగుతున్నారు’.. అంటూ ఓ మహిళ ప్రశ్న. ‘పేదోళ్లకు మేలు చేసేందుకు సర్వే చేస్తున్నామంటూ అపార్ట్మెంట్ల వద్దకు ఎందుకు వస్తున్నారం’టూ మరో వ్�
సర్వే ఎందుకు సార్ చేస్తున్నారు.... దీంతో మాకు ఏమెస్తదంటూ ప్రజలు ఎన్యూమరేటర్లకు ప్రశ్నలు వేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే ఎన్యూమరేటర్లకు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్
బీఆర్ఎస్ సర్కారులో సమగ్ర కుటుంబ సర్వే చేపడితే విమర్శించిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు పేరు మార్చి తిరిగి అదే సర్వే చేపట్టడం విడ్డూరంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. కొ