సమగ్ర కుటుంబ సర్వే వల్ల గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్రావు హెచ్చరించారు. కులగణన పేరిట ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారన
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మందకొడిగా సాగుతున్నది. తొలి రోజు తరహాలోనే రెండో రోజూ ఆదివారం ఎన్యుమరేటర్లకు అడుగడుగునా ప్రభుత్వ వ్యతిరేకత, సర్వేలో శాస్త్రీయత, సమగ్రత, చిత్తశుద్ధి లోపించి�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేలో సంప్రదాయ కుల వృత్తిదారులు, సంచార జాతుల కాలాన్నే ప్రభుత్వం ఎగరగొట్టింది. వారు ఉన్నారన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేకుండాపోయింది. ప్రభుత్వ వై
‘సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే’పై సర్వత్రా ఆందోళన నెలకొంటోంది. సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లను ప్రజలు సవాలక్ష ప్రశ్నలు అడుగుతున్నారు. వారి సందేహాలు నివృత్తి చేయలేక క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లు తలలు పట్ట�
ఏ ఒక్కరినీ వదలకుండా, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్యూమరేటర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. పాల్వంచ మున్సిపాలిటీలోని బొల్లోరిగూడెం 11వ వార్డులో సర్వేను ఆదివారం ప�
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు, ఎన్యుమరేటర్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. నర్సంపేట మండలంలోని ఆకులతండాలో ఆదివారం ఆమె సర్వేను జిల్లా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిల
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రత్యేక అధికారి అనితారాంచంద్రన్ సూచించారు.
సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇండ్ల జాబితాను పూర్తి చేయడం జరిగిందని, శనివారం నుం చి కుటుంబ వివరాల సేకరణను ప్రారంభించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేపై శనివారం కలెక్టరేట్లో మీడియా
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే శనివారం ప్రారంభమైంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేశారు. అయితే, వివరాల సేకరణకు వెళ్లిన సిబ్బందికి ప్రజల నుంచి అనుకోని ప్రశ్నలు ఎదురయ్యా�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్నది. అయితే సర్వేకు ప్రభుత్వం కేటాయించిన సమ యంపై గందరగోళం నెలకొన్నది. ప్రస్తుతం వరి కోతలు, పత్తి తీ