కరోనాతో అస్తవ్యస్తంగా మారిన విద్యావ్యవస్థ గాడిన పడింది. గత రెండేండ్లుగా గందరగోళంగా తయారైన విద్యారంగానికి రాబోయే కొత్త విద్యా సంవత్సరంలో నవోదయం రానున్నది. కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో జే�
వారి అభిమతం పర్యావరణ హితం. ఆరోగ్య భారతమే వారి ధ్యేయం. సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధీక్షతో సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు 12 మంది సైక్లిస్టులు. అందులో
రానున్న వేసవిలోగా దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లోని �
తెలంగాణలో ట్రాన్స్జెండర్ల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ట్రాన్స్జెండర్లకు జ్యూట్ బ్యాగుల తయారీలో అందిస్తున్న ఉచిత శిక్షణ రెండో బ్యాచ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నది. ఈ మేరకు ఈ నెల 30న అభ్�
ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మంచిర్యాల డీసీఎస్వో ప్రేమ్కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి, సోమవారం జిల్లాలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలి�
హుస్నాబాద్ పట్టణంలో ఇంకా అంసపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను సత్వరంగా పూర్తి చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ఆదేశించారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణ శివారులో నిర్మిం
సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణల వల్లే పాలమూరు సస్యశ్యామలం అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని శక్తులు అడ్డుపడినా నిర్మించి తీరుతా�
వచ్చే సంక్రాంతి నాటికి జిల్లాలో ముగింపు దశలో ఉన్న 1,061 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ పంచాయతీ రాజ్ ఈఈ సత్యారెడ్డిని ఆదేశించారు. చ�
పక్కా ఇల్లు లేని పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోంది. గ్రామాల్లో ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు 5,456 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస�
అప్పన్నపల్లి రెండో బ్రిడ్జి నిర్మాణాన్ని జనవరి చివరి నాటికి పూర్తి చేస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం అప్పన్నపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జి పనులను మున్సిపల్ చైర్మన్ కేస�
ఆరాంఘర్ చౌరస్తా-శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో రోడ్డు అభివృ ద్ధి, విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించా రు. సోమవారం హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో ఆర్�
ఒక దశాబ్దం తర్వాత భద్రాచలం-సత్తుపల్లి రైల్వే మార్గంలో గూడ్స్ రైల్వే లైన్ ఎట్టకేలకు పూర్తయింది. దీన్ని ఈ నెల 12న దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం రైల్వే అధికారులు ఏర్పాట�
వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు డెంగ్యూ ఫీవర్ బారిన పడకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కింగ్కోఠి క్లస్టర్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. క్లస్టర్ పరిధి�
సేద్యంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న రాష్ట్ర సర్కారు, సాగు వివరాల కోసం చేపట్టిన పంటల లెక్క తేలింది. రెండు నెలలుగా చేలలోనే ఏఈఓలు.. 57 బృందాలతో సర్వే పూర్తి జిల్లాలో చేసి ఈ వానకాలం సీజన్లో మొత్తం 2,33,856 ఎకరా�