పుడమికి పచ్చల హారం తొడిగి అటవీ విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుతం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం జిల్లాలో వడివడిగా సాగుతున్నది. ఎనిమిదో విడుత లక్ష్యం 28.83లక్షల మొక్కలు కాగా, ఇప్పటిక�
కరీంనగర్ జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో చేపడుతున్న ఆర్అండ్బీ రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ల
జిల్లాలో దళిత బంధు పథకం కింద చేపట్టిన అన్ని యూనిట్లు త్వరితగతిని గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నియోజకవర�
ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు తొలి దశ పూర్తయిందని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రకటించారు. ఈ రెండు జిల్లాల్లో ఆరోగ్య పరీక్షలు ప
సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సహాయ సహకారాలతో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆర్టీసీ బస్సు డిపో అందుబాటులోకి రానున్నది. 1998లో ఐదు ఎకరాల స్థలంలో డిపో ఏర్పాటుకు శంకుస్థాపన
కొరియోగ్రాఫర్గా, దర్శకురాలిగా బాలీవుడ్లో పేరు తెచ్చుకున్నారు ఫరాఖాన్. ఆమె 80కి పైగా చిత్రాల్లో దాదాపు 100 పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేశారు. అగ్ర హీరోలతో ఆమె ఎన్నో ఐకానిక్ డాన్స్ మూవ్మెంట్స్ చేయి
శ్రీకాంత్ గుర్రం, హేమలత జంటగా నటిస్తున్న సినిమా ‘నిన్నే చూస్తు’. సుమన్, సుహాసినీ, భానుచందర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై హేమలతా రెడ్డి నిర్మిస్తున్నారు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. 2019లో ఏర్పడిన జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమ�
రోడ్డుపై పారే మురుగు నీరు, చిన్నపాటి వర్షానికి చిత్తడిగా మారే రోడ్లు..ఇలా ఎన్నో అసౌకర్యాలతో బతుకులీడ్చిన పరిస్థితి నుంచి మోక్షం లభించింది. మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తో�
మంత్రి ఎర్రబెల్లి | గ్రామపంచాయతీల్లో పెండింగ్లో ఉన్న వివిధ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.217 కోట్లు 15 వ ఫైనాన్స్ కమిషన్ నిధులను విడుదల చేసింది.