గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి నుండి పోత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లెల జగన�
పౌష్టికాహారం తీసుకోవడం వల్లనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడిప�
పోషకాహారం తీసుకోవడం ద్వారనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ధర్మపురి ప్రాజెక్ట్ సీడీపీఓ వాణిశ్రీ అన్నారు. పోషణమాసం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని కస్తూరిభా విద్యాలయంలో ‘మీరు తినే ఆహారం మీ పెరుగుదల’ అ�
వచ్చే నెల 7లోగా వివిధ శాఖల సంపూర్ణ సమాచారం అందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశింంచారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఎంఎఫ్టీ బేస్ లైన్ సర్వేపై సంబంధిత అధికారులతో కలె�
సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ఉల్లాస్ లక్ష్యమని కోరుట్ల ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఉల్లాస్( నవ భారత అక్షరాస్యత కార్యక్రమం) పై మండలంలోని 15 గ్రామాలకు చెంద�
రామగుండం నగర పాలక సంస్థ లో 2024లో జరిగిన డీజిల్ అవకతవకలపై విచారణ పూర్తైంది. పారిశుధ్య విభాగానికి కీలకంగా వ్యవహరించిన ఓ అధికారి పలు అవకతవకలకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ‘బల్దియాలో డీజిల్ గోల్ మాల్..
జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడం.. సామాజిక బాధ్యతని అదనపు డీఆర్డీవో రవీందర్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం సెర్ఫ్ డీపీఎం, ఏపీఎం, సీసీ, మెప్మా సిబ్బందికి ఉల్లాస్ యాప్ పై శిక్షణ కార్యక్రామాన్ని నిర్�
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మెట్పల్లి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు అన్నారు. యోగ దినోత్సవం లో భాగంగా శనివారం మెట్పల్లి కోర్టు ఆవరణలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో యోగా కార్�
వరంగల్ సెంట్రల్ జైలు స్థలం లో నిర్మాణం చేపట్టిన వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సందర్శించారు. హాస్పిటల్ నిర్మాణ పనులపై వివిధ శాఖల ఉన్�
21 package works | డీచ్పల్లి, ఏప్రిల్ 9: జిల్లాలో నిర్మాణంలో ఉండి మధ్యలో ఆపివేసిన 21A ప్యాకేజీ పనులను పూర్తి చేసి పంట పొలాలకు ప్రభుత్వం నీల్లు అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప
India Vs Bharat | భారత దేశం అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేస్తే తమ రికార్డులలో ‘ఇండియా’ పేరును ‘భారత్’గా (India Vs Bharat) మార్చేందుకు అంగీకరిస్తామని యునైటెడ్ నేషన్స్ ( ఐక్యరాజ్యసమితి) తెలిపింది.
BV Raghavulu | ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా పోలవరం ప్రాజెక్టు 2025నాటికైనా పూర్తవుతుందని నమ్మకం లేదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (Raghavulu) అనుమానం వ్యక్తం చేశారు.
ఖమ్మం మెడికల్ కాలేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం ఆయన పాత కలెక్టరేట్లో చేపడుతున్న వైద్య కళాశాల ఆదునీకరణ పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు సలహాలు, సూచ�
రంగారెడ్డి జిల్లాకు 6,637 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, ఇప్పటికే 2,341 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా చోట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.