పైసాకు పైసా.. రెట్టింపుతోపాటు అధికశాతం వడ్డీ.. ఆకర్షణీయమైన ఆఫర్లు.. ఇంట్లోనే ఉంటూ కోట్ల రూపాయలు సంపాదించండి అంటూ ముందుకు వచ్చిన ఓ యాప్ జిల్లా ప్రజల నెత్తిన కుచ్చుటోపీ పెట్టింది.
NCW: జాతీయ మహిళా కమీషన్కు ఈ ఏడాది సుమారు 12,600 ఫిర్యాదులు అందినట్లు ఓ అధికారిక డేటా ప్రకారం తెలుస్తోంది. దీంట్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఫిర్యాదులు నమోదు అయ్యాయి. రైట్ టు డిగ్నిటీ క�
రోగులకు సేవలందించాల్సిన కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని పలువురు వైద్యులు, సిబ్బంది వర్గాలుగా విడిపోయి.. పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జడ్పీ �
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో (Central government employees) అత్యధికంగా అవినీతికి పాల్పడేవారు ఎవరో తెలుసా.. అమిత్ షా నేతృత్వంలోని హోం శాఖలో (Home ministry) పనిచేసేవారే. అవును.. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC).
సమస్యలు పరిష్కరించాలంటూ మొరపెట్టుకునే ప్రజల ధాటికి తట్టుకోలేక ఒక్కో వ్యక్తి చేసే ఫిర్యాదుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం నియంత్రించింది. ప్రధాన మంత్రి కార్యాలయ పోర్టల్ (సీపీజీఆర్ఏఎంఎస్)లో ప్రజా సమస్యల�
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిషరించాల్సిందిగా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి జిల్లా నలుమూలల నుంచి వ�
పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిద
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని శనివారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పార్టీ శ్ర�
ప్రజావాణి ఫిర్యాదుదారుల సమస్యలను సావధానంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయా ప్రాంతాల న�
ఖిలావరంగల్కు చెందిన అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు నాగవెళ్లి సారంగపాణి తనకు ఇంటి స్థలం కేటాయించి భవనం నిర్మాణం చేపట్టి ఇవ్వాలని కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. ఖోఖోలో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరి�
ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు.
‘ప్రజావాణి’లో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిషరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిషార �
“వేధింపులపై మౌనంగా ఉండొద్దు.. మీ కోసం షీ టీమ్స్ పనిచేస్తుందని” హైదరాబాద్ నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ మహిళలకు సూచించారు. నవంబర్ నెలలో షీ టీమ్స్కు 103 ఫిర్యాదులు వచ్చాయని.. ఇందులో 52 మంది నేరుగా షీ టీమ�