Air India | కనెక్టింగ్ ఫ్లయిట్ మిస్సయినందుకు ఫిర్యాదు దారుడికి రూ.1.75 లక్షల పరిహారంతోపాటు కేసు ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని ఎయిర్ ఇండియాకు జాతీయ వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీ చేసింది.
స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. బుధవారం నాంపల్లి నియోజకవర్గంలో ఆఘాపూర్ నాలా కల్వర్టు, మల్లేపల్లి మహమూద్ హాస్పిటల్ వద్ద నాలా, తాజ్ నగర్, జ
రాష్ట్ర ప్రభుత్వం క్రూరమృగాల దాడిలో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని పెంచింది. మరణిస్తే గతంలో రూ.5 లక్షలు ఇస్తుండగా, దానిని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది.
Compensation | క్రూరమృగాల దాడిలో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మరణిస్తే గతంలో రూ.5 లక్షలు ఇస్తుండగా, దానిని రూ.10 లక్షలకు పెంచింది.
అమెరికాలో ఒక హత్య కేసులో అరెస్టయ్యి 36 ఏండ్లు శిక్ష అనుభవించిన ముగ్గురు వ్యక్తులు నిర్దోషులుగా తేలడంతో జరిగిన నష్టానికి ప్రభుత్వం వారికి 48 మిలియన్ డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) పరిహారంగా చెల్లించనున్నట్ట
Manual Scavenging: మ్యాన్హోల్స్ క్లీన్ చేస్తూ ఎవరైనా కార్మికుడు మరణిస్తే, వారికి 30 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఓ పిల్పై జరిగిన విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఒకవ�
రైతు ఆత్మహత్యలపై (Farmers Suicides) కర్నాటక మార్కెటింగ్ శాఖ మంత్రి శివానంద్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు మరణిస్తే వారి కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచిన తర్వాత రాష్�
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పోలీసులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన స్థలంలో విద్యుత్ టవర్ ఏర్పాటుచేస్తుండటంతో నిరసన వ్యక్తం చేసిన మహిళను (Woman) జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు (Dragging).
ఆదినుంచి అన్నదాతలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కార్ మరోసారి ఆదుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏ పంట నష్టపోయిన
కాల వర్షం పంటలను నేలమట్టం చేసింది.. పెట్టుబడి సొమ్ము, రైతుల కష్టాన్ని బూడిదపాలు చేసింది.. అపార నష్టాన్ని మిగిల్చింది.. రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ అన్నదాతల కష్టాన్ని అర్థం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తం�
ఇటీవల వడగండ్ల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.151.46 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Hooch Tragedy :నాటు సారా తాగి మృతిచెందిన కుటుంబాలకు నాలుగు లక్షలు ఇవ్వనున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. 2016 నుంచి సంభవించిన మరణాలకు ఇది వర్తించనున్నది.
Minister Ajay Kumar | ఖమ్మం జిల్లా చీమలపాడు బాధిత కుటుంబాలకు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.
అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు ఆర్థికసాయం చేసి రైతులకు కష్టాకాలంలో సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా నిలిచారని హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు, రైతులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. గ