వడగండ్లు మిగిల్చిన కడగండ్లతో కలతచెందిన కర్షకుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఎంతో భరోసా నింపింది. ప్రజాప్రతినిధులు, అధికారయంత్రాంగంతో కలిసి పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా, దుగ్గొండి మండలం అడవిరంగాప
తెలంగాణ ప్రభుత్వమన్నా, ఇక్కడి రైతులన్నా ప్రధాని మోదీకి అస్సలు నచ్చరని, అందుకే ఇక్కడ ఎంత నష్టం జరిగినా నయా పైసా సాయం చేయరని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
పోలవరం పర్యావరణ ఉల్లంఘనలపై విధించిన జరిమానా చెల్లించకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి పెనాల్టీ దానం ఏమీ కాదని వ్యాఖ్యానించింది.
నాసిరకం లిఫ్టు ఏర్పాటు చేసిన ఎస్వీ ఎలివేటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ యజమాని నవీన్కు జరిమాన విధిస్తూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షులు చిట్నేని లతాకుమారి,సభ్యులు వి.జనార్దన్రెడ్డ
భూమికి భూమి ఇవ్వాల్సిం దే, లేదంటే ఎకరానికి ఐదు కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆర్ఆర్ఆర్ భూ బాధితులు తేల్చి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ వద్ద 65జాతీయ రహదారి నుంచి యా�
భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన డిండి మండలం సింగరాజ్పల్లి రిజర్వా�
వినియోగదారుడికి అండగా జిల్లా వినియోగదారుల ఫోరం నిలిచింది. వినియోగదారుడిని మానసిక ఒత్తిడి, వేదనకు గురి చేసిన ఐసీఐసీఐ బ్యాంకుపై రూ.25 వేలు జరిమానా, వ్యాజ్యం ఖర్చుల కోసం రూ.5 వేలు అధనంగా చెల్లించాలని తీర్పు వ�
ఆలేరు రైల్వే అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణంలో ఇండ్లు, షాపులు కోల్పోయిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. బాధితులకు రావాల్సిన నష్ట పరిహారాన్ని రాష్ట్ర ఖజానా నుంచే వారి ఖాతాల్లోకి నేరుగా జమ చే�
pet dog bite: పెంపుడు కుక్క కరిచిన కేసులో మహిళా బాధితురాలికి రెండు లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ గూర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్కు జిల్లా వినియోగదారుల ఫోరమ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ఆగస�
రైతు బీమా.. సీఎం కేసీఆర్ మదిలో పురుడు పోసుకున్న అద్భుత పథకం.. స్వయాన రైతు అయిన కేసీఆర్ అన్నదాతల కష్టాలు తెలిసి వారి పక్షాన నిలిచాడు.. రైతు నవ్వితే రాష్ట్రం అన్నపూర్ణగా ఉంటుందని.. రైతును రాజుగా చేయడానికి, ర�
Minister Niranjan reddy| గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయే వారికి న్యాయపరంగా పరిహారం ఇప్పిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
కేంద్ర ఐటీ శాఖ నోటిఫికేషన్ 10 లక్షలు దాటితే కట్టాల్సిందే ఫారం- ఏ దాఖలు చేయాలని ప్రజలకు కేంద్రం సూచన న్యూఢిల్లీ, ఆగస్టు 14: కరోనా మహమ్మారి బారినపడి కుటుంబసభ్యులను కోల్పోయిన వారి బతుకులు ఆగమాగం అయ్యాయి. పరిహ�
ఏదైనా యాక్సిడెంట్లో తల్లిదండ్రులను కోల్పోయిన వివాహిత కూతుర్లు కూడా బీమా పరిహారానికి అర్హులేనని ఇన్సూరెన్స్ కంపెనీలకు కర్ణాటక హైకోర్టు తేల్చిచెప్పింది. ‘పెండ్లయిన కుమారులైనా.. కూతుర్లు అయినా కూడా ఎ�