pet dog bite: పెంపుడు కుక్క కరిచిన కేసులో మహిళా బాధితురాలికి రెండు లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ గూర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్కు జిల్లా వినియోగదారుల ఫోరమ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ఆగస�
రైతు బీమా.. సీఎం కేసీఆర్ మదిలో పురుడు పోసుకున్న అద్భుత పథకం.. స్వయాన రైతు అయిన కేసీఆర్ అన్నదాతల కష్టాలు తెలిసి వారి పక్షాన నిలిచాడు.. రైతు నవ్వితే రాష్ట్రం అన్నపూర్ణగా ఉంటుందని.. రైతును రాజుగా చేయడానికి, ర�
Minister Niranjan reddy| గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయే వారికి న్యాయపరంగా పరిహారం ఇప్పిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
కేంద్ర ఐటీ శాఖ నోటిఫికేషన్ 10 లక్షలు దాటితే కట్టాల్సిందే ఫారం- ఏ దాఖలు చేయాలని ప్రజలకు కేంద్రం సూచన న్యూఢిల్లీ, ఆగస్టు 14: కరోనా మహమ్మారి బారినపడి కుటుంబసభ్యులను కోల్పోయిన వారి బతుకులు ఆగమాగం అయ్యాయి. పరిహ�
ఏదైనా యాక్సిడెంట్లో తల్లిదండ్రులను కోల్పోయిన వివాహిత కూతుర్లు కూడా బీమా పరిహారానికి అర్హులేనని ఇన్సూరెన్స్ కంపెనీలకు కర్ణాటక హైకోర్టు తేల్చిచెప్పింది. ‘పెండ్లయిన కుమారులైనా.. కూతుర్లు అయినా కూడా ఎ�
వాహన బీమాపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. యజమానులు తమ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లను, పర్మిట్లను రెన్యువల్ చేసుకోలేదన్న కారణంతో బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా బీమా సంస్థలు తప్ప�
క్వార్ట్ తవ్వకాల వల్ల క్షయ వ్యాధి సోకి మరణించిన 187 మంది కార్మికుల కుటుంబాలను చట్ట ప్రకారం ఆదుకొన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు పరిహారం చెల్ల
ముషీరాబాద్, కవాడిగూడ వైశ్రాయ్ హోటల్ వరకు చేపట్టే రోడ్డు విస్తరణలో దుఖానాలు, ఇండ్లు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ బాధి�
రోడ్డు ప్రమాద బాధితులకు నష్ట పరిహారం ఇచ్చే సమయంలో భౌతిక గాయాలతో పాటు మానసికంగా వారు పడిన వేదనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 2014లో నాసిక్ హైవేపై యాక్సిడెంట్కు గురైన ఇద్దర
ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రీన్పీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు జాతీయ రహదారుల ప్రాతిపాధిక సంస్థ (నేషనల్ హైవే అథార్టీ)నుంచి మంజూరు చేసిన నష్ట పరిహారం చెల్లి
న్యూఢిల్లీ : ఆందోళన బాటపట్టిన రైతులు లేవనెత్తిన ఇతర పెండింగ్ అంశాలపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీకి కేంద్ర ప్రభుత్వం పంపిన ముసాయిదా ప్రతిపాదనపై కమిటీ అ�
న్యూఢిల్లీ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం మరోసారి నిప్పులు చెరిగారు. పరిహా�