కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ ఫస్ట్ అవెన్యూ కాలనీ వాసులు మల్కాజిగిరీ ఎంపీ ఈటల రాజేందర్ను కోరారు. తమ కాలనీలో 200 గజాల స్థలం ఖాళీగా ఉన్నదని, అందులో �
Health Center | అడ్డగుట్ట ఆరోగ్య కేంద్రాన్ని తుకారం గేట్ బోయబస్తీలోని కమ్యూనిటీ హాల్కు మార్చుతున్నట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Addagutta | జిహెచ్ఎంసి అధికారుల నిఘా లోపం, నిర్లక్ష్యం కారణంగా లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన సామాజిక భవనం ప్రజలకు అందుబాటులో ఉన్నా.. లేనట్టుగానే... తయారైంది.
ప్రజల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని ముషీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ (Muta Gopal) అన్నారు. కవాడిగూడ డివిజన్ పరిధిలోని ఉన్నికోటలో రూ.కోటి 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ �
వివిధ రంగాలకు చెందిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్కాలనీ�
బోరబండ సైట్-3 జయశంకర్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం సమస్యలపై శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అ�
MLA Sudhir Reddy | ప్రెస్కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy) తెలిపారు.
రాష్ట్రంలోనే అతి పెద్ద రెండో జాతరైన పెద్దగట్టు లింగమంతుల ఆలయం బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
Dasyam Vinay Bhaskar | ఇందిరానగర్తో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉందని, రాజకీయలకు అతీతంగా ఇక్కడి ప్రజలతో మమేకమయ్యానని, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పేద ప్రజల కోసమే ఇందిరానగర్లో ప్రత్యేక కమ్యూనిటీ హాల్
పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రతి చేతికి పని దొరికి గౌరవంగా బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.