సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తుంటే.. ఓర్వలేని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మూడు గంటలే చాలంటూ రైతులపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డార�
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కుల సం�
యోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామంలో రూ. 2.15 కోట్లతో చేపట్టిన రైతు వేదిక, మిషన్ భగీరథ , సీసీ రోడ
సమైక్య రాష్ట్రంలో పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తులు అసౌకర్యాల నడుమ నానా అవస్థలు పడి అష్టకష్టాలతో లింగన్న దర్శనం చేసుకొని వెళ్లేవారు. నాటి ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో జాతరల�
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులను చేపట్టాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ చెంచు బస్తీలో గల కమ్యూనిటీహాల్పై రెండో అంత
అత్తాపూర్ : కాలనీల సంక్షేమ సంఘాల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. బుదవారం అత్తాపూర్ డివిజన్లోని ఆదివాసీ తోటి బస్తీ కాలనీ సంక్షేమ సంఘం సభ్�
అమీర్పేట్ : సనత్నగర్ అల్లాద్దీన్ కోఠీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రూ . 93.60 లక్షల వ్యయంతో సనత్నగర్ డివిజన్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంగళ
చిక్కడపల్లి : అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర ఈశాన్య ప్రాంత పర్యాటక సంస్కృతి, అభివృద్ధి మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలో శుక్రవారం రూ.52 లక్షలతో చేపట్టిన అభివృద్ధి �
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని గౌరీశంకర్ కాలనీలో కమ్యూనిటీహాల్ను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంగళవారం ప్రారంభించారు. చాలా కాలం క్రితమే ఈ కమ్య
సికింద్రాబాద్ : నియోజకవర్గంలోని ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలతో పనులు పరుగులు పెడుతున్నాయన�
అమీర్పేట్ : ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇటీవలే నిర్మాణాలు పూర్తి చేసుకున్న సనత్నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్ కమ్యూనిటీ హాలు
సికింద్రాబాద్ : నిర్మాణ దశలో ఉన్న కమ్యూనిటీ హాల్ పనులు త్వరిగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసు కొచ్చే విధంగా కృషి చేస్తున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సూచించారు. ఈ మేరకు గురువారం కంటోన్�