ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ పతాకధారులుగా నిఖత్, శరత్ 2026 క్రీడలు విక్టోరియాలో బర్మింగ్హామ్: పదకొండు రోజుల పాటు క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన కామన్వెల్త్ క్రీడలు ఘనంగా ముగిశాయి. సోమవారం అర్ధరాత్�
కామన్వెల్త్ క్రీడలలో భాగంగా భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించింది. ఫైనల్స్లో సింధు.. 21-15, 21-13తో మిచెలీ లీ (కెనడా)ను ఓడించి బంగారు పతకం సాధించింది. సింధు సాధించ�
హుసాముద్దీన్,జాస్మిన్కు కాంస్యాలు ప్రపంచ చాంపియన్, తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న నిఖత్.. మహిళల 50
అంచనాలు లేని క్రీడలో భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. లాన్బౌల్స్లో పసిడి పతకం నెగ్గి నయా చరిత్ర లిఖించింది. కామన్వెల్త్ క్రీడల లాన్బౌల్స్లో మనకు ఇదే తొలి పతకం కాగా.. టేబుల్ టెన్నిస్లో పురుషు�
Commonwealth Games | బర్మింగ్హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గ్రేమ్స్లో భారతీయ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ఇప్పటికే వెయిట్లిఫ్టింగ్లో పతకం సాధించగా.. తాజాగా పురుషుల 96 కేజీల వెయిట్లిఫ్టింగ్లో భారత
పాకిస్థాన్పై భారత్ జయభేరి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న చందంగా.. తొలి పోరులో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన భారత మహిళల జట్టు.. మలి పోరులో దాయాది పాకిస్థాన్ను చిత్తు కింద కొట్టింది. మొ�
కామన్వెల్త్ క్రీడలలో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 55 కిలోల కేటగిరీలో రజతం గెలిచి భారత్కు తొలి పతకం అందించిన సంకేత్ సర్గర్ తాను మెడల్ గెలిచినా నిరాశగా ఉందని అన్నాడు. 55 కిలోల ఈవెంట్లో సంకేత్.. స్నాచ్లో
అందివచ్చిన అవకాశాన్ని మన అమ్మాయిలు చేజార్చుకున్నారు. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి కామన్వెల్త్ గేమ్స్లో ఘనంగా బోణీ కొట్టాలనుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు నిరాశ ఎదురైంది. ఉత్కంఠ �
కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారి క్రికెట్ ను ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈనెల 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కాబోయే కామన్వెల్త్ క్రీడలకు క్రీడాకారులు సమాయత్తమవుత�
కామన్వెల్త్ క్రీడలకు ముందు భారత్కు షాక్ తగిలింది. ఇద్దరు టాప్ అథ్లెట్లు డోపింగ్ టెస్టులో ఫెయిలయ్యారు. వారిలో స్ప్రింటర్ ఎస్. ధనలక్ష్మి ఒకరు కాగా, స్టార్ ట్రిపుల్ జంపర్ ఐశ్వర్యా బాబు మరొకరు. వీళ్లిద్దర�
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టుకు మన్ప్రీత్ సింగ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 18 మంది సభ్యులు ఉన్న జట్టును హాకీ ఇండియా ఇవాళ ప్రకటించింది. జూలై 29వ తేదీ నుంచి బర్