Bigg Boss 9 | తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు పొందిన బిగ్ బాస్ ఇప్పుడు 9వ సీజన్కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు సూపర్ సక్సెస్ కావడంతో ఈసారి మరింత గ్రాండ్గా, కొత్త ఫార్మా�
జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయం సామాన్యులకు సైతం భారీ ఊరట లభించబోతున్నది. ఈ నిర్ణయంతో పలు రకాల ఉత్పత్తుల ధరలు తగ్గనుండటంతోపాటు బీమా పాలసీల ధరలు కూడా తగ్గే అవకాశాలు కనిప�
మోహన్రావు ఓ ప్రైవేట్ ఉద్యోగి. ఇంటికి దూరపు బంధువు ఒకరు వస్తే.. మార్కెట్లో చికెన్ తెద్దామని వెళ్లాడు. కిలో రూ.280 ఉన్నది. దాంతో చేసేదేమీలేక రూ.80 పెట్టి డజను కోడిగుడ్లు తీసుకుని వెళ్లిపోయాడు. సావిత్రమ్మ ఓ గ�
ఏడు సముద్రాల ఆవల... మూడాకుల మర్రిచెట్టు కొమ్మన ఓ చిలుక. దాని గుండెలో తన ప్రాణం ఉందని నేపాల మాంత్రికుడు రెచ్చిపోతుంటాడు. కానీ, అనగనగా ఓ రాకుమారుడు.. ఇవన్నీ దాటుకొని ఆ చిలుక గొంతు నులిమి.. మాంత్రికుడి ఆట కట్టిస�
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తెలంగాణలో పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహానికి సామాన్యులు, వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అవసరాల నిమిత్తం కొద్దిమొత్తంలో నగదు తీసుకెళ్తున్నా పట్టుకుంటున్న పోలీసులు
మోదీ ప్రభుత్వం నిత్యా వసరాల ధరలను పెంచి, పేదప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదానీ, అంబానీ ఆస్తులను పెంచడా నికి సామాన్య, మధ్య తరగతిప్రజలపై పన్నులు �
బీజేపీ ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపుతూ.. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చుతున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద�
దేశంలో వంట గ్యాస్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గృహావసరాలకు వినియోగించే సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు ఒకేసారి రూ.50 పెంచాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరను ఏకంగా రూ.350.50 చొప్పు�
పేదల మొఖాల్లో ఆనందం నింపడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి రైతు వేదికలో ఏర
కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ర్టాలను అస్థిరపరచడమే పనిగా పెట్టుకున్నారు. ఆర్థికంగా రాష్ర్టాలను బలహీనపరిచి వాటి అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో కేం�
బీజేపీ దుష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా సామాన్యులు సైతం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన గుర్రం రాజశేఖర్ స్పందించాడ�
ప్రజల చైతన్యం ప్రభుత్వాలను సరైన మార్గంలో నడిపిస్తుంది. ప్రభుత్వ జవాబుదారీతనం ప్రజల్లో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈ రెండూ ఒకేసారి క్రియాశీలమైతే అద్భుతమే జరుగుతుంది
సాధారణంగా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండగలకే ప్రత్యేక రైళ్లు.. ప్లాట్ఫారం టిక్కెట్ ధరలు పెంచడం, అదనపు చార్జీలు వసూలు చేయడం వంటి చర్యలు రైల్వే శాఖ గతంలో చేపట్టేది. కానీ ఇప్పడు సమయం, సందర్భం లేకపోయ
తార్నాకలోని ఆర్టీసీకి చెందిన హాస్పిటల్లో ఆర్టీసీ సిబ్బంది, కార్మికులతో పాటు సాధారణ ప్రజలకు కూడా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఆదేశాల �