పేదలకు ఉచిత పథకాలను కేంద్రప్రభుత్యం వ్యతిరేకించడాన్ని చూస్తుంటే, కేంద్ర ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పేదలపై పన్నుల భారాన్ని మోపుతున్న మ�
పాలు, పాల ఉత్పత్తులపైనా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించింది. ఇంతవరకు పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగ ఉత్పత్తులపై ఎలాంటి పన్ను లేదు. వాటిపై 5-12 శాతం జీఎస్టీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాల ఉత్పత్తిలో విన
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం జగిత్యాలలో పర్యటించారు. సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ సందర్భంగా సామాన్యుడిలా ఇంటింటికీ వెళ్లి అందించారు. కృష్ణానగర్లో చెక్కులను అందించి, అక్కడే ఉన్న బీడీ క�
దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న దరిద్రపు ప్రభుత్వంగా మోదీ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. నరేంద్రమోదీ అస్తవ్యస్�
ప్రధాని మోదీ పనులు చేసే ప్రధాని కాదని, పన్నులు వేసే ప్రధాని అని రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రి జీ జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. తల్లిపాలపై మినహా అన్నింటిపై పన్నులు వేయటమే పనిగా పాలన సాగిస్తున్నారని ఆగ్ర
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగి సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇది చాలదన్నట్లు కేంద్రం తాజాగా పాలు, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై 5 శాతం నుంచి 18 శాతం వరకు జీ�
కోట్లాదిమంది పేదలను మోదీ ‘పన్ను’పోటు పొడిచారు. ప్రతీ కుటుంబ నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన పాలనూ వదల్లేదు. ఉప్పు నుంచి పప్పుదాకా.. పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకూ దేన్నీ ఉపేక్షించలేదు
కోర్టు విచారణలకు ప్రముఖ న్యాయవాదులు రూ. 10 లక్షల నుంచి రూ . 20 లక్షలు వసూలు చేస్తే సామాన్యుడు ఎలా చెల్లించగలడని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు.
సామాన్యులకు సైతం సాంకేతిక పరిజ్ఞానం చేరువ కావాలన్నదే సీఎం కేసీఆర్ కోరికని, దాన్ని నిజం చేసేందుకు విద్యాసంస్థలు, పరిశోధకులు, కంపెనీలు నిరంతరం పనిచేయాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సాంకేతికతకు అ�
అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆదాయాన్ని పెంచి, తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోవడం ప్రజా ప్రభుత్వాల లక్షణం. అభివృద్ధిని గాలికి వదిలి, ప్రజలపై అడ్డగోలు పన్నులు వేసి ముక్కుపిండి వసూలు చేసేవి ప్రజాకం�