సమాచార హకు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని సమాచార హకు చట్టం రాష్ట్ర కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్నాయక్ పేర్కొన్నారు. సమాచార హకు చట్టం (ఆర్టీఐ)లో వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న 30 కేసుల వి
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ దూకుడుతో భారత కరెన్సీ రూపాయి ఆల్టైమ్ కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీగా పెంచడంతోపాటు మున్ముందు మరింత పెంపులుంటాయన్న సంకేతాలతో డాలర్ విల�
ధరాఘాతం, నిరుద్యోగం, శాంతి భద్రతల వైఫల్యంపై ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలో సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున నిరసన మార్చ్ చేపట్టింది. లక్నోలోని విక్రమాద�
బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ప్రజాదరణ లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ శివారెడ్డిగూడలోని బంధన్ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివ
అంతర్జాతీయ మార్కెట్ల్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ప్రస్తుతం ఏడు నెలల కనిష్టానికి పడిపోయింది. అయినా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం కంపెనీలు తగ్గించటం లేదు. గత ఫిబ్రవరిలో బ్యారల్ ధర
ధరలు పెంచుడు.. పన్నుల రూపంలో దోచుక తినుడు తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏదీ చేతకాదని, మోడీ పాలనలో ఈ ఎనిమిదేండ్లలో ఒరగబెట్టిందేమీ లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ధర్మారం మండలం కొత్తూరు
పేదలకు ఉచిత పథకాలను కేంద్రప్రభుత్యం వ్యతిరేకించడాన్ని చూస్తుంటే, కేంద్ర ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పేదలపై పన్నుల భారాన్ని మోపుతున్న మ�
పాలు, పాల ఉత్పత్తులపైనా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించింది. ఇంతవరకు పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగ ఉత్పత్తులపై ఎలాంటి పన్ను లేదు. వాటిపై 5-12 శాతం జీఎస్టీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాల ఉత్పత్తిలో విన
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం జగిత్యాలలో పర్యటించారు. సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ సందర్భంగా సామాన్యుడిలా ఇంటింటికీ వెళ్లి అందించారు. కృష్ణానగర్లో చెక్కులను అందించి, అక్కడే ఉన్న బీడీ క�
దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న దరిద్రపు ప్రభుత్వంగా మోదీ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. నరేంద్రమోదీ అస్తవ్యస్�
ప్రధాని మోదీ పనులు చేసే ప్రధాని కాదని, పన్నులు వేసే ప్రధాని అని రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రి జీ జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. తల్లిపాలపై మినహా అన్నింటిపై పన్నులు వేయటమే పనిగా పాలన సాగిస్తున్నారని ఆగ్ర
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగి సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇది చాలదన్నట్లు కేంద్రం తాజాగా పాలు, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై 5 శాతం నుంచి 18 శాతం వరకు జీ�
కోట్లాదిమంది పేదలను మోదీ ‘పన్ను’పోటు పొడిచారు. ప్రతీ కుటుంబ నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన పాలనూ వదల్లేదు. ఉప్పు నుంచి పప్పుదాకా.. పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకూ దేన్నీ ఉపేక్షించలేదు
కోర్టు విచారణలకు ప్రముఖ న్యాయవాదులు రూ. 10 లక్షల నుంచి రూ . 20 లక్షలు వసూలు చేస్తే సామాన్యుడు ఎలా చెల్లించగలడని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు.
సామాన్యులకు సైతం సాంకేతిక పరిజ్ఞానం చేరువ కావాలన్నదే సీఎం కేసీఆర్ కోరికని, దాన్ని నిజం చేసేందుకు విద్యాసంస్థలు, పరిశోధకులు, కంపెనీలు నిరంతరం పనిచేయాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సాంకేతికతకు అ�