అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆదాయాన్ని పెంచి, తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోవడం ప్రజా ప్రభుత్వాల లక్షణం. అభివృద్ధిని గాలికి వదిలి, ప్రజలపై అడ్డగోలు పన్నులు వేసి ముక్కుపిండి వసూలు చేసేవి ప్రజాకం�
‘సారు.. మీరు చెప్పినట్టే నా బిడ్డకు సర్కారు దవాఖానల నార్మల్ డెలివరీ చేయించిన’ అని తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పోచయ్య అనే వ్యక్తి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు లేఖ రాశారు. దవాఖానలో వస
అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నెల రోజులకు ముందున్న కూరగాయలు, పండ్ల రేట్లు ప్రస్తుతం అమాంతం రెట్టింపయ్యాయి. గతంలో రూ.80 నుంచి రూ.100 మధ్య ఉన్న వంట న
కేంద్ర సర్కారు తీరుతో సామాన్యుడి ఇంట ధరల మంట మండుతున్నది. పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతం పెంచగా, వాటి ప్రభావం నిత్యావసరాల మీద పడింది. కూరగాయలు, సరుకుల ధరలు చుక్కలనంటగా ప్రజానీకం బెంబేలెత్తిపోతున్నది. ఉ�
అదీ ఇదీ అని కాదు.. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. అసలే కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడుతుంటే, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వారిపై మరింత భ�
మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రూ.500 పట్టుకొని వెళ్తే వారం రోజులకు సరిపడే కూరగాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో వంద రూపాయలకు వారానికి సరిపడా వచ్చే కూరగాయల ధరలు ప్రస్తుతం ఐదు రెట్లు పెరిగాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను అగ్గువ సగ్గువకు అమ్మేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. బీజేపీ అంటే ‘బేచో జనతాకీ ప్రాపర్టీ’ (ప్రజల ఆస్త�
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకూ మండిపోతున్నాయి. ప్రత్యేకించి కూరగాయల ధరలు గత 30 రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ధరల భారంతో దేశంలోని ప్రతి 10 కుటుంబాల్లో దాదాపు 9 కుటుంబాలు సతమతమవుతున్నట్టు
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒకే ఒక్కడు. ఎవరితోనూ పోల్చలేం. ఢిల్లీ వరకూ వెళ్లిన బడానేతలు ఎంతోమంది ఉండవచ్చు. సమ్మోహన శక్తిలో వారికి సున్నా మార్కులే. చాణక్యం చదివిన పాలకులు చాలామందే కనిపిస్తారు. చాకచక్యంగా