MLA Kova Laxmi | పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల విద్యార్థులు జిల్లాలో టాపర్లుగా నిలవడం అభినంద నీయమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన ఏజెంట్ ఇప్ప మల్లేశం ఎల్ఐసీ కరీంనగర్ డివిజన్ పరిధిలో అత్యధిక బీమా పాలసీలు చేసి టాపర్ గా నిలవడం ఎంతో అభినందనీయమని ఆ సంస్థ కరీంనగర్ సీనియర్ డివిజనల్ మేనేజ�
యాదవ చారిటబుల్ ట్రస్టు సేవలు అభినందనీయమని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. యాదవ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో గత మూడు నెలలు వాలంటీర్లగా పని చ
ప్రతీ వ్యక్తి తాము చేసే సేవా కార్యక్రమాలతోనే గుర్తింపు వస్తుందని, ఇందులో భాగంగానే బోధన్ పట్టణానికి చెందిన మారుతి మందిర్ అర్చకుడు ప్రవీణ్ మహారాజుకు బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర కార్యవర్గంలో ఆర్గనై
బాలమిత్ర ఫౌండేషన్ హైదరాబాద్ వారి సేవలు అభినందనీయమని ఐసీడీఎస్ బోధన్ సీడీపీవో పద్మజ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రచ్చగల్లి అంగన్వాడీ కేంద్రంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పప్పు కుక్కర్లు �
గ్రామ పంచాయతీల ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ చైర్మన్ గర్రెపల్లి కారోబార్ జొన్నకోటి వెంకటేష్ కావడం అభినందనీయమని గర్రెపల్లి మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు పడాల అజయ్ గౌడ్ అన్నారు.
రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం అభినందనీయమని మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరాచౌక్లో సీఏం రెవంత్రెడ్డి, మంత్రి పొన్న ప్రభాకర్, ప్ర
ర్వడ ఐఐటీలో మండల విద్యార్థి శ్రీఖర్ సీట్ సాధించడం అభిననందనీయమని తహసీల్దార్ రమేష్ గౌడ్, ఎస్సై రాజు అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లో వారు వేర్వేరుగా ఐఐటీ సీటు సా�
Best results | బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఈ విద్యాసంవత్సరంలో జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని మంచిర్యాల జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కటకం అంజయ్య తెలిపారు.
Minister Errabelli | సమాజ సేవ చేసే లయన్స్ క్లబ్లో సభ్యునిగా చేరడం గొప్ప అదృష్టం. లయన్స్ క్లబ్ స్ఫూర్తితోనే తాను ఎర్రబెల్లి ట్రస్టును ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు చేస్తున్నానని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా�
Minister Vemula | రాజబహదూర్ వెంటకరామరెడ్డి సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ( Vemula Prashant Reddy) అన్నారు.