ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపును ఏడాది కాలానికి కాకుండా ఒకేసారి మూడునాలుగేండ్లకు పొడిగించాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యం సంఘం (టీపీజేఎంఏ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ
దివాలా పిటిషన్లు పెట్టుకున్న యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో భారతీయ విద్యార్థులు వీసా, కాలేజీ ఫీజులు వాపసు ఇవ్వాలి చదువుకోవడానికి వీలు కల్పించాలని విజ్ఞప్తి అట్టావా, ఫిబ్రవరి 4: కెనడాలోని మాంట్రియల్
Tamil Nadu Schools Reopen | కరోనా థర్డ్ వేవ్ కారణంగా మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మళ్లీ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో తరగతులు పునః ప్రారంభించనున్నట్లు
Hyderabad Collector Sharman | హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉత్తీర్ణతా శా తం పెంచాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను కలెక్టర్ శర్మ న్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కళాశాలల విద్యాధికారులతో
భువనగిరి : కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సంజీవ అన్నారు. పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో శనివారం ఏర్పాటు చే�
స్కూలుకు రావాలని పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు: ప్రభుత్వం 16 నెలల తర్వాత విద్యాసంస్థలు రీ ఓపెన్ నేటి నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రైవేటు విద్యాసంస్థల్లో యాజమాన్యాల ఇష్టం ప్రభుత్వ స్కూళ్లలో
న్యూఢిల్లీ: స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంసిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 16వ తేదీ నుంచి 12వ తరగతి క్లాసులను తెరిచేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. కాలేజీలు, యూనివ�
విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులువేసవి సెలవులు 20 వరకు పొడిగింపుహైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను ఈ నెల 20 వరకు పొడిగిస్తూ విద్యాశాఖ డైరెక్ట�
పాఠ్యాంశాలుగా విపత్తు, మహమ్మారి నిర్వహణ | ఓ వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు తుఫాన్లు ఒడిశాపై ముప్పేట దాడులు చేస్తున్నాయి. ఇటీవల వరుస తుఫాన్లు తీవ్ర నష్టాన్ని కలిగించగా.. కరోనా పంజా విసురుతోంది. ఈ క్రమంలో ఒడి�
చండీగఢ్: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 31 వరకు అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసివేస్తున్నట్లు పరిపాలనా యంత్రాంగం తెలిపింది. 9, 11 తరగతుల విద్యార్థులకు భౌతి�
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేస్తున్నట్లు మంత్ర