Tamil Nadu Rains | ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 29న దక్షిణ భారతదేశంలోకి అడుగుపెట్టాయి. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. చెన్నై శివారులో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతా
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు లెక్చరర్లు నడుంబిగించారు. దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ డిగ�
రాష్ట్రంలో ప్రైవేట్ జూనియర్ (ఇంటర్మీడియట్) కాలేజీల అనుబంధ గుర్తింపును ఏడాది నుంచి మూడేండ్లు లేదంటే ఐదేండ్లకు పొడిగించే అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. �
ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపును ఏడాది కాలానికి కాకుండా ఒకేసారి మూడునాలుగేండ్లకు పొడిగించాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యం సంఘం (టీపీజేఎంఏ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ
దివాలా పిటిషన్లు పెట్టుకున్న యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో భారతీయ విద్యార్థులు వీసా, కాలేజీ ఫీజులు వాపసు ఇవ్వాలి చదువుకోవడానికి వీలు కల్పించాలని విజ్ఞప్తి అట్టావా, ఫిబ్రవరి 4: కెనడాలోని మాంట్రియల్
Tamil Nadu Schools Reopen | కరోనా థర్డ్ వేవ్ కారణంగా మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మళ్లీ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో తరగతులు పునః ప్రారంభించనున్నట్లు
Hyderabad Collector Sharman | హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉత్తీర్ణతా శా తం పెంచాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను కలెక్టర్ శర్మ న్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కళాశాలల విద్యాధికారులతో
భువనగిరి : కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సంజీవ అన్నారు. పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో శనివారం ఏర్పాటు చే�
స్కూలుకు రావాలని పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు: ప్రభుత్వం 16 నెలల తర్వాత విద్యాసంస్థలు రీ ఓపెన్ నేటి నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రైవేటు విద్యాసంస్థల్లో యాజమాన్యాల ఇష్టం ప్రభుత్వ స్కూళ్లలో
న్యూఢిల్లీ: స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంసిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 16వ తేదీ నుంచి 12వ తరగతి క్లాసులను తెరిచేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. కాలేజీలు, యూనివ�
విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులువేసవి సెలవులు 20 వరకు పొడిగింపుహైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను ఈ నెల 20 వరకు పొడిగిస్తూ విద్యాశాఖ డైరెక్ట�