పాఠ్యాంశాలుగా విపత్తు, మహమ్మారి నిర్వహణ | ఓ వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు తుఫాన్లు ఒడిశాపై ముప్పేట దాడులు చేస్తున్నాయి. ఇటీవల వరుస తుఫాన్లు తీవ్ర నష్టాన్ని కలిగించగా.. కరోనా పంజా విసురుతోంది. ఈ క్రమంలో ఒడి�
చండీగఢ్: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 31 వరకు అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసివేస్తున్నట్లు పరిపాలనా యంత్రాంగం తెలిపింది. 9, 11 తరగతుల విద్యార్థులకు భౌతి�
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేస్తున్నట్లు మంత్ర