కేసీఆర్ సుస్థిరపాలనలో గాడినపడ్డ తెలంగాణ బతుకుబండి కాంగ్రెస్ రాకతో ఆగమాగమైంది. దాదాపుగా అన్నిరంగాలూ పడకేశాయి. అందులో భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యారంగం కూడా సర్కారు చేతకానితనం వల్ల సమస్యల సుడ�
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ప్రొఫెషనల్ కళాశాలలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో వాటి యాజమాన్యాలు ఆందోళన బాటపట
ప్రొఫెషనల్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజుల ఖరారు విధివిధానాల రూపకల్పనకు 10 మంది అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ కాలేజీల్లో ఫీజులపై కొత్త మార్గదర్శకాలు రూపొందించనుండగా, ఈ �
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా పేర్కొన్నారు. అందుకని టీచర్లందరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ క్రమంలో డీఈవోలు, ఎంఈవోలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్య�
అది తార్నాకలో ఓ కార్పొరేట్ కాలేజీ. అందులో ఇంటర్ చదివే ఓ విద్యార్థిని డిస్కౌంట్ తీసేసి ఫీజు చెల్లిస్తామనే షరతు మీద అడ్మిషన్ తీసుకుంది. తీరా కాలేజీలో ప్రవేశం పొందాక మొత్తం ఫీజు చెల్లించాలంటూ ఆమెపై ఒత్
‘బేటీ బచావో.. బేటీ పఢావో’ అనే అందమైన నినాదాన్ని కేంద్రం ప్రభుత్వం దేశం మీదకు వదిలి పదేండ్లకు పైగా అవుతున్నది. ఆడపిల్లను కాపాడి విద్యాలయాలకు పంపిస్తే అక్కడ సురక్షితమా అంటే అదీ సందేహాస్పదమే అవుతున్నది.
రాష్ట్రంలో అధిక ఫీజుల వసూలుపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది. నిర్దేశిత ఫీజుల కన్నా అధికంగా వసూలు చేసిన కాలేజీలను బ్లాక్లిస్టులో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో అధిక ఫీజుల వ
అనుమతి లేని కళాశాలలు, కోర్సుల్లో చేరొద్దని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) వైద్య విద్యార్థులను మంగళవారం హెచ్చరించింది. ఇలాంటి కాలేజీల్లో చదవడం వల్ల ఎఫ్ఎంజీఈ లైసెన్సింగ్ పరీక్షకు అనర్హులవుతారని తెలిపింద�
Allu Arjun | పుష్ప2 చిత్రంతో పెద్ద హిట్ కొట్టిన అల్లు అర్జున్కి ఆ ఆనందం ఎంతో సేపు మిగలలేదు. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో భారీ తొక్కిస�
కాలేజ్ డెన్సిటీలో దేశంలోనే తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది. ‘రాష్ర్టాలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యా వ్యాప్తి’ పేరుతో నీతి ఆయోగ్ సోమవారం ఒక నివేదిక విడుదల చేసింద
తల్లిదండ్రులు జరభద్రం.. మీ పిల్లలు సేఫ్గానే ఉన్నారా? వారి ప్రవర్తనలో ఏవైన మార్పులు గమనిస్తున్నారా? ఆందోళనకర మార్పులు కనిపిస్తే పారాహుషార్. నగరంలో డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. డబ్బును బట్టి గంజా�
కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్లో (Manipur) క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రంలో భారీగా సైనికులను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. ఈ నేపథ్య