ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. సోమవారం ఎన్నికలు జరుగనుండగా, 21 మంది బరిలో నిలిచారు. ఆయా సంఘాల నాయకులు చేపట్టిన ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. కాగా, ఈ
విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలను తీసుకురావడంతో పాటు వాటిని నూతన అవిష్కరణలుగా మార్చేందుకు రాష్ట్రంలోని ప్రతి ఇంజినీరింగ్ కళాశాలలో నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కార్యద
తమిళనాడు రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తంజావూర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పాఠశాలలు, కళాశాల�
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల పాఠశాలలకు ఈ నెల 13 నుంచి 17 వరకు సెలవులు ప్రకటించింది. 5 రోజుల పాటు సెలవులు ఇవ్వగా, తిరిగి 18న తెరుచుకోనున్నాయి.
బీ - క్యాటగిరీ (యాజమాన్య) సీట్ల భర్తీలో మెరిట్ పాటించని ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) షాక్ ఇచ్చింది.
Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను ఇవాళ తెల్లవారుజామున తీవ్ర తుఫాన్గా రూపు మార్చుకుని తీరం వైపు దూసుకొస్తోంది. దాంతో భారత వాతావరణ కేంద్రం అధికారులు తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జా�
ప్రతి నెలా రుతుక్రమం సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులు పరిశుభ్రత పాటించేలా ‘అడోల్సెంట్ కిట్లు’ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్లో భాగంగా ఇంటర్ వరకు ప్రభుత్వ విద్య�
Tamil Nadu Rains | తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనాన్ని
మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు రావాలి.. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలి.. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి’ అనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ విద్యల
Chennai Rains |ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై మహా నగరం సహా పలు జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో
కూడిన భారీ వర్షం కురుస్తోంది. చెన్నై శివారులో
Chennai Rains | ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై నగరంలో గత 72 ఏళ్లలో
Tamil Nadu Rains | ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 29న దక్షిణ భారతదేశంలోకి అడుగుపెట్టాయి. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. చెన్నై శివారులో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతా