జాతీయ రహదా రి భద్రత మాసోత్సవాల్లో భాగం గా ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై శనివారం సచివాలయం నుం చి �
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని, సర్వే డాటా ఎంట్రీ చాలా కీలకమని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన జార్ఖండ�
ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించే గ్రూప్-3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్రెడ్డి సూచించారు. ‘గ్రూప్-3’ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి
భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో దెబ్బతిన్న సెక్షన్లలో వేగంగా పునరుద్ధరణ పనులను చేపట్టాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం నక్కలగుట్ట ప్రధాన కార్యాలయం �
18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటరు హక్కు కల్పిస్తూ పకడ్బందీగా ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన.. అదనపు సీఈవో లోకేష్కుమార్తో కలిసి హైదరా�
రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మార్చి 2025నాటికి పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ధరణి పెండింగ్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరం నుంచి �
ప్రత్యేక కార్యాచర ణ ద్వారా పెండింగ్ ధరణి సమస్యలను పరిషరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో పెండింగ్ ధరణ�
వర్షాకాలం నేపథ్యంలో విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వ�
ఈ నెల 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్�
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్పీ)ద్వారా జూన్ 9న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి సూచించారు.
భూ సంబంధిత దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని సీఎస్ సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. జీవో 58, 59, 76 ప్రకారం వచ్చిన దరఖాస్తుల స్క్రుట్నిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి వహించాలన్నారు.