మెదక్ జిల్లావ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు సత్వరమే పరిషరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నా రు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాహుల
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పక్కాగా ధాన్యం సేకరిస్తున్నట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హవేళీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి, వాడి, రాజుపేట, కొత
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలుగురు పదో తరగతి విద్యార్థులు డిబార్ అయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం నిర్వహించిన టెన్త్ హిందీ పరీక్ష సందర్భంగా గణపురం మండలంలోని మోడల్
ఏడుపాయల జాతర ఖ్యాతి నలుదిశలా చాటేలా వైభవంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేశ్ సూచించారు. జాతర నిర్వహణపై శనివారం పాపన్నపేట మండలంలోని ఏడుపా
మెదక్ మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశం రసాభసగా మారింది. ఎమ్మెల్యే, కౌన్సిలర్ మధ్య వాదోపవాదాలతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మెదక్ మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశం చైర్మన్ చంద్రపాల్ అధ్�
ఫార్మా విలేజ్ కోసం మాసాయిపేట మండలంలోని పలు గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను మెదక్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టర్ పౌసుమి బసు అన్నారు. శుక్రవారం
దివ్యాంగులు ఆత్మవిశ్వా సంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహిళాశిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోన�
జిల్లాలో వంద శాతం ఓటింగ్ లక్ష్యంతో ముందుకెళ్లాలని జిల్లా అదనపు ఎన్నికల అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. సాధారణ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా శుక్రవారం ఐడీవోసీలో ఏర్పాటు చేసిన
ప్రతి ఓటర్కు ఓటరు స్లిప్పులు అందేలా కార్యాచరణ అమలు చేయాలని రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మంగళవారం సీఈవో కార్యాలయం హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో క�
తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ చూపిన పోరాట పటిమను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, రజకసంఘాల నాయకులు అన్నారు. మంగళవారం ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహ�
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జిల్లాలో వచ్చే నెల మొదటివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రూప్-4 రాత పరీక్షలను సజావుగా నిర్వహించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు �
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని, ఆయన ఆలోచన మేరకే ‘మన బస్తీ.. మన బడి’ ఖలు మార్చాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని, ఆయన ఆలోచన మేరకే ‘మన బస్తీ.. మన బడి’ కార్యక్రమాన్ని చే