గ్రామ పాలన అధికారుల పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం ప్రకటనలో తెలిపారు. గ్రామ పాలన అధికారుల నియామకం కోసం స్క్రీనింగ్, అర్హత పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు పూ�
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్మిల్లులకు తరలించాలని ఐకేపీ సిబ్బందిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. జిన్నారం మం డల కేంద్ర శివారులోని మినీ స్టేడియం వద్ద ఏర్పాటుచేస�
సంగారెడ్డి జిల్లాలో పలువురు తహసీల్దార్లకు స్థాన చల నం జరిగింది.గురువారం సాయంత్రం కలెక్టర్ వల్లూరు క్రాంతి బదిలీ ఉత్తర్వులు జారీచేశా రు. 16 మంది తహసీల్దార్లను బదిలీ చేయగా, రాయికోడ్ నాయబ్ తహసీల్దార్కు
నలబైఐదు గజాల్లో నిర్మించే ఇందిరమ్మ ఇల్లు సరిపోతుందా, ఆ ఇంట్లో ఉండేదెలా అని సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల్ గ్రామస్తులు కలెక్టర్ వల్లూరు క్రాంతి దృష్టికి తెచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగ�
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆదివారం కందిలోని ఐఐటీ హైదరాబాద్కు రానున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తితో కలిసి ఐఐటీలోని హెలిపాడ్, సమావేశ
ఉప రాష్ట్రపతి జగ్దీ ప్ ధన్ఖర్ ఆదివారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
జిల్లాలోని దివ్యాంగులకు ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగాలు ఇప్పించి వారికి ఉపాధి కల్పించడం హర్షించదగిన విషయమని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధ�