AI Teaching | మహబూబ్ నగర్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో బోధన విద్యార్థులకు వరంగా మారనున్నదని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజలు కృషి చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం పబ్లిక్గార్డెన్లో ప్రాంతీయ కాలు ష్య న
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం అంబరాన్నంటింది. ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పలు సంస్థల్లో జాతీయ జెండాలు ఎగు�
నేడు జరుగనున్న లోక్సభ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య అధికార�
హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో గురువారం జరుగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. వరంగల్ ఎన
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రమే ఆయా పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలించారు. ఈ దఫా అభ్యర్థుల జయాపజయాలకు మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. వ
జిల్లాలో రిజర్వ్డ్ మద్యం దుకాణాలపై ఉత్కంఠకు తెరపడింది. లాటరీ పద్దతిన అధికారులు రిజర్వ్డ్ మద్యం దుకాణాలను ఖరారు చేశారు. గౌడ కులస్తులకు 14, ఎస్సీ 6, ఎస్టీలకు 2 మద్యం దుకాణాలను కేటాయించినట్లు ప్రకటించారు.
భారీ వర్షాలు, వరదల వల్ల గ్రేటర్లో రూ. 450కోట్ల నష్టం వాటిల్లినట్లు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య కేంద్ర ప్రభుత్వ అధికారులకు వెల్లడించారు. నగరంలోని ముంపు ప్రాంతాల్లో మంగ
వర్షాల నేపథ్యంలో అధికార, పాలకవర్గాలు అప్రమత్తమయ్యాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, వాగులు, ఇతర జల వనరులు నిండడంతో పాటు లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లోకి ఇంకా వరద అలాగే ఉంది.
‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ‘వారం రోజులుగా వానలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజారోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. భారీ వర్షాలు
‘వారం రోజులుగా వానలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజారోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. భారీ వర్షాలు కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట