ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. 48వ డివిజన్ పరిధిలోని దర్గా కాజీపేటలో రైల్వే పట్టాల వద్ద ఆర్వోబీ స్థలాన్ని ఆయన అ
పేదలకు ఉచిత కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించడానికి మెగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని �
స్మార్ట్సిటీ పథకంలో భాగంగా గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) �
ఆదిలాబా ద్ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘ నంగా నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పోలీసుల గౌరవ వం దనం స్వీకరించిన అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ జెండాను ఎగురవే�