Narayanapet | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సమస్యలను పరిష్కరించడానికి గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని నారాయణపేట జిల్లా కలెక్టర్
ఉమ్మడి మండలంలో గన్నీ బ్యాగుల్లేక రైతులు నానా కష్టాలు పడుతున్నారని మక్తల్ ఎమ్మెల్యే వాకిట్ శ్రీహరి, కలెక్టర్ సిక్తాపట్నాయక్కు ఉమ్మడి మాగనూరు మండల రైతులు మొరపెట్టుకున్నారు. మాగనూరు, కృష్ణ మండల కేంద్
జిల్లాలోని మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై మూ డు రోజులుగా మహబూబ్నగర్ జిల్లా జనరల్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఫుడ
సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది విధులను ని ర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రా థమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖ
కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన నిధు�
ఐఏఎస్ల రాష్ట్రవ్యాప్త బదిలీల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో నలుగురు కలెక్టర్లకు స్థానచలనం కలిగింది. హనుమకొండకు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్కు సత్యశారదాదేవి, ములుగుకు దివాకర, జయశంకర్ భూపాలపల్లిక�
జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పరీక్ష నిర్వహణపై గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు.
మండలంలోని ప్రగతిసింగారం, వసంతాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం తనిఖీ చేశారు. ప్రగతి సింగారంలో ధాన్యం అధికంగా ఉండడంతో ఆరా తీశా రు. సెంటర్ నుంచి ట్యాగ్ అయి�
నయీంనగర్ నాలాతో పాటు వంతెనల నిర్మాణ పనులను జూన్ 15 నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లో గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు �
ఈనెల 25 నుంచి మే 8వ తేదీ వరకు హనుమకొండ జిల్లా పరిధిలో ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
అదాలత్ జంక్షన్ వద్ద శుక్రవారం మానవహారం ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. సమర్థత, జవాబుదారీతనం కలిగిన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించా�
ఓటుహకు కలిగిన ప్రతి ఒకరూ మే 13న జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో వినియోగించుకోవాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ములుగురోడ్డు సమీపంలోని ఎల్బీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధి�