రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు రంగారెడ్డి కలెక్టర్ శశాంక తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంక వ్యవసాయ, సహకార, బ్యాంకర్లతో రైతు �
గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి ప్రభుత్వం ‘లైఫ్ సేవ్ కిట్ల’ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు.
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక హెచ్చరించారు. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ డివిజన్ ప్రశాంత్నగర్లోని సర్వే నం.100, 101లో ఇటీవల పెద్ద ఎత్తున ఆక్రమ
లోక్సభ ఎన్నికల సందర్భంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు పునరుద్ధరించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ శశాంక అదనపు కలెక్టర్ భూపాల్రె
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం సజావుగా జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 55,692 మంది అభ్యర్థులకుగాను 41,774(75.01శా�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ శశాంక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
లోక్సభ ఓటింగ్ సరళిలో చేవెళ్ల ప్రత్యేకతను చాటుకున్నది. పెరిగిన ఓటర్లతో చేవెళ్ల లోక్సభ ఈసారి ఎన్నికల్లో రికార్డు సృష్టించింది. గతంతో పోలిస్తే ఈసారి 3,58,154 (27.57శాతం) మంది ఓటర్లు పెరిగారు.
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగింది. రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక నేతృత్వంలో వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఉన్నత�
చేవెళ్ల లోక్సభ ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం చేవెళ్ల మండలం, గొల్లపల్లి గ్రామంలోని బండా రి శ్రీనివాస్ ఇనిస్టిట్య
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లను రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆదేశించారు.