ఎన్నికలకు ముందు రంగారెడ్డి కలెక్టర్గా పోస్టింగ్ తీసుకున్న శశాంక బదిలీ అయ్యారు. నల్లగొండ కలెక్టర్గా ఉన్న నారాయణరెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు.
తన పేరుపై ఉన్న భూమి తనకు తెలియకుండానే వేరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ కావడంతో బాధిత మహిళా రైతు సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నది.
రంగారెడ్డి జిల్లాలోని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని.. అందుకు ఎంపీడీవోలు కృషి చేయాలని కలెక్టర్ శశాంక సూచించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో కలెక్టర్ ఎంపీడీవోలతో వ్యక్తిగత గృహ మరు�
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ శశాంక గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 11 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 8,008 మంది హాజరుకానున్నట్లు తెలిపారు.
ఇబ్రహీంపట్నం సాంఘిక సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను సోమవారం రాత్రి రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాత్రి 10 గంటలకు ఆయన రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకున్నారు.
మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు మా ర్కింగ్ చేసిన ఇండ్ల ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి వెళ్తే వారికి మెరుగైన వసతులు కల్పిస్తామని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన�
‘మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఇండ్లు కోల్పోయే ఆక్రమణదారులకు నచ్చజెప్పండి..’.. అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. బుధవారం రాజేంద్రనగర్ మండల రెవెన్యూ కార్యాలయంలోని మూ�
రంగారెడ్డి జిల్లా కందుకూరులోని మంఖాల్ లావణి పట్టా భూముల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. రైతుల పేర్ల మీద కా కుండా అదనంగా ఉన్న భూములను తమ పేరు మీదికి మార్చుకున్నందున ఆ విస్తీర్ణానికి కూడా డబ్బులు చెల్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతానికి పెంచాలని, ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ ఫ్రంట్ ఆధ్వర్యంలో శుక్రవారం రంగారెడ్డి కలెక్టరేట్ను ముట్టడించ
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికలను వెంటనే సమర్పించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ
జిల్లావ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించార�
ప్రభుత్వ పాఠశాలలను రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని రాజేంద్రనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మ�
సమాజంలోని అట్టడుగున, అణగారిన వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి, సంపూర్ణ సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో �
ఏ ప్రభుత్వ శాఖలోనూ అవినీతిని ఉపేక్షించేది లేదని రంగారెడ్డి కలెక్టర్ శశాంక స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినా.. అవినీతికి పాల్పడినా సహించేది లేదని, అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే తమ