తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం సజావుగా జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 55,692 మంది అభ్యర్థులకుగాను 41,774(75.01శా�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ శశాంక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
లోక్సభ ఓటింగ్ సరళిలో చేవెళ్ల ప్రత్యేకతను చాటుకున్నది. పెరిగిన ఓటర్లతో చేవెళ్ల లోక్సభ ఈసారి ఎన్నికల్లో రికార్డు సృష్టించింది. గతంతో పోలిస్తే ఈసారి 3,58,154 (27.57శాతం) మంది ఓటర్లు పెరిగారు.
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగింది. రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక నేతృత్వంలో వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఉన్నత�
చేవెళ్ల లోక్సభ ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం చేవెళ్ల మండలం, గొల్లపల్లి గ్రామంలోని బండా రి శ్రీనివాస్ ఇనిస్టిట్య
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లను రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆదేశించారు.
విత్తనాల కొరత లేకుండా.. రైతులకు అన్ని రకాల సీడ్స్ను అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం మొయినాబాద్ మండల కేంద్రంలోని బాలాజీ ఫర్టిలైజర్ దుకాణా
ప్రస్తు త విద్యా సంవత్సరంలో బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు జూన్ 3 నుంచి 11 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బడిబాట కార్యక్రమంలో అందరు భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక �
జూన్ 9న నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలను అనుసరించి పకడ్బందీగా నిర్వహించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు.
నిబంధనలు పక్కాగా పాటిస్తూ.. ఓట్ల లెకింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక సూచించారు. చేవెళ్ల మండలం గొ ల్లపల్లి గ్రామంలోని
పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం కౌంటింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శశాంక న
విద్యా సంవత్సరం ప్రారంభంలోపు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. మండల పరిధిలోని చందానగర్ జిల్లా పరిషత్, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న ‘అమ్మ ఆదర్శ పాఠశా
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్పీ)ద్వారా జూన్ 9న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి సూచించారు.
పాఠశాలలు పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు యూనిఫాంలు అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మంద