రైతులోకం పరవశించింది.. ఒక్కచోట చేరి జాతర చేసుకున్నది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన రైతు దినోత్సవం పండుగను తలపించింది. వేలాది మంది రైతులు వేడు
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ కనీవినీ ఎరుగని స్థాయిలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజ
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. ఆయా అర్జీలను కలెక్టర్ డాక్టర్ శరత్ స్వీకరించారు. మొత్తం 42
జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో జన్ ఆరోగ్య సమితీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చ
యాసంగి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సంగారెడ్డి జిల్లాలో 209 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా ఇప్పటికే 97 చోట్ల సేకరణ షురూ అయింది. స్థానిక ఎమ్మెల్యేలు,
మంజీర గరుడగంగ కుంభమేళా ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్, హుమ్నాపూర్ శివారులోని పంచవటి క్షేత్రం వద్ద సోమవారం జహీరాబాద్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు మాణిక్రావు, భూపాల్రె�
ప్రభుత్వ దవాఖానకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. బుధవారం జోగిపేట ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నవభారత నిర్మాణ ప్రదాత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వేడుకలు నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వే
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలకు సంగారెడ్డి జిల్లాలో 118 పరీక్షా కేంద్రాల్లో 21,385 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, 21,351 మంది విద్యార్థులు, 99.84 శాతం హాజరయ్యారు.
ఈ నెల 15 నుంచి జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లకు, విద్యాశాఖ అధికారులక�