Gadwal | జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.
జాతీయ రక్షణ నిధికి పలువులు విరాళాలు ప్రకటించారు. సోమవారం కలెక్టరేట్లో వడ్డేపల్లి మండలం కోయిలదిన్నెకి చెందిన గోరంట్ల లక్ష్మీకాంత్రెడ్డి (రిటైర్డ్ హెచ్ఎం) జాతీయ రక్షణ నిధికి విరాళంగా రూ.లక్ష చెక్కున
Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వచ్చే వరిధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.
‘తాను ఆదివాసి మూలాల నుంచే వచ్చానని, నల్లమలలో ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తా’.. అని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పేర్కొన్నారు.
Rice Distribution | ప్రతి పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కలెక్టర్ సంతోష్ , ఎమ్మెల్యే రాజారెడ్డి అన్నారు.
దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న మిగిలిన ఏడుగురి జాడ కోసం 23 రోజులుగా రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో కలెక్�
సాగునీటి సరఫరా సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గు రువారం కేటిదొడ్డి మండలంలోని కొండాపురం లో నీటి కొరతతో ఎండిపోతున్న పంటలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో వ్�
బీఆర్ఎస్, ఇతర ప్రజాసంఘా ల నేతల విమర్శల దాడితో సీఎంలో కదలిక వచ్చింది. 8 మందిని బలిగొన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు రాకపోవడాన్ని తప్పబట్టడంతో తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
జోగుళాంబ గద్వాల కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్రావు బోటెక్కి సోమవారం కృ ష్ణానది మధ్యలో ఉన్న దివి గ్రామమైన గుర్రంగడ్డకు చే రుకున్నారు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని ప్రభుత్వం తరఫున ఆదుకుం�
తన గ్రామంలోని గుడి, బడిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ‘కల్కి’ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. నాగ్అశ్విన్ సొంతూరైన నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతోల్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్న�