జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని మహత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల డిప్యూటీ వార్డెన్, సూపర్వైజర్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాలలో వసతులు లేవని పేర్�
తాము పండించిన సీడ్ పత్తి విత్తనాలను కంపెనీలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అయిజ, బింగిదొడ్డి స్టేజీ సమీపంలో 5గంటల పాటు ధర్నా చేసిన సంగతి విదితమే.
Collector Santosh | భారత్ మాలా రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయపరంగా నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
Collector Santosh | ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆ�
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్దధన్వాడ శివారులో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు.
రాజోళి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని పెద్ద ధన్వాడ వాసులు కలెక్టర్ సంతోష్కు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులతోపాటు అఖిలపక్షం నాయకులు సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణ
Nagarkurnool | రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందించాలని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి, వీపీ గౌతమ్.. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవో�
Collector Santosh | సేకరించిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు జరగేలా ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఆయన తెలకపల్లి మండలం చిన్నముద్దునూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సంద�