ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపికకు అవసరమైన డాక్యుమెంట్లు సేకరించి ప్రజాపాలన సాఫ్ట్వేర్లో నమోదు చేయాలని విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్ఎం రిజ్వీ సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయ న జిల�
ఉన్నతాధికారులు నేరుగా ప్రజల సమస్యలు విని పరిష్కరించడానికి మొదలు పెట్టిన గొప్ప కార్యక్రమం ప్రజావాణి అని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్లో సోమవారం అర్జీదారుల న�
బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒకరూ కృషిచేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వల�
రెండు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావే�
ప్రజల మన్ననలు పొందేలా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రజాపాలనపై ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడ�
ప్రజా పాలనతో ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ప్రజా పాలన కార్యక్రమముపై సమ
తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు 2023లో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గంలో పోలింగ్ అధికారులు సర్వం సిద్ధం చేశారు. నర్సాపూర్ పట్టణ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ రమేశ్
ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిషరించేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని, ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు.
అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలబడుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ధాన్యం సేకరణ, మిల్
పజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు రాజర్షి షా, శరత్కుమార్ అన్నారు. కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు �
మెదక్ జిల్లాలో అకాలవర్షంతో భారీ నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానతో జిల్లావ్యాప్తంగా ఉద్యాన, వ్యవసాయ పంటలు నేలకొరిగాయి. జిల్లాలోని మెదక్, హవేళీఘనపూర్, చిన్�
డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మాణానికి భూ సేకరణ పూర్తి చేయాలి ఎలాంటి అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ మెదక్, మార్చి 17: జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సంబంధించి