యాసంగి వరి ధాన్యానికి మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని, లేకపోతే రైతు ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా డిమాండ్ చేశారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్తోపాటు 85 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటుహక్కు వినియోగించుకునేందుకు 12-డీ ఫారాలను అందజేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలె�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల ఏర్పాటు చేసిన చెక్పోస్టులను కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ మంగళవారం పరిశీలించారు. మొదట ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల
ఒకటో తరగతి నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య, అందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం రేవంత్రెడ్డి కట్టుబడి ఉన్నారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రూ. 18కోట్లతో నిర్మిం�
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం డిచ్పల్లిలోని సీఎంసీని అన్నివిధాలా సిద్ధం చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. సీపీ కల్మేశ్వర్ సింగెనవార్, అదనపు కల�
పార్లమెంట్ ఎన్నికల కోసం చేపడుతున్న ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సీపీ కల్మేశ్వర్తోకలిసి సహాయ రిటర్నింగ�
ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మ
సాంప్రదాయ, చేతివృత్తుల వారిని అన్నివిధాలా ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజీవ్గాంధ�
ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మీ పథకం కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తులపై నేటి నుంచి ప్రత్యేక బృందాలు సర్వే నిర్వహించనున్నట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం అభాసుపాలవుతున్నది. తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశతో జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు నిరాశే ఎదురవుతున్నది.
పచ్చ బంగారం ధర రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నది. దళారులు, వ్యాపారుల ఇష్టారాజ్యంతో క్వింటాలు పసుపు ధర ఊగిసలాడుతున్నది. పెట్టుబడులు పెరుగుతున్నా ధర మాత్రం అలాగే ఉం టున్నది. దీంతో పసు పు రైతుకు కష్టాలే మ�
సమాజానికి పెను ప్రమాదంగా మారిన మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో మరింతగా గట్టిగా పనిచేయాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు.
ప్రాథమిక హక్కులతో తారతమ్య భేదాలు లేకుండా జీవనం సాగించాలని, అభివృద్ధి ఫలాలందరికీ అందాలని బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు.